కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బోనాల పండుగలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన సతీమణి పుష్పమ్మతో కలిసి బోనమెత్తారు.
మన సంస్కృతి, సాంప్రదాయాలను పండుగలు చాటి చెబుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బోనాలను (Bonalu) రాష్ట్ర పండుగగా ప్రకటిం�
Minister Talasani | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను నేడు అనేక దేశాల్లో నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాల సందర్భంగా సోమవారం నగరంలో గల 358 దేవ�
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు (Ujjaini Mahankali Bonalu) ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాల కార్యక్రమం బాగా జరిగి�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. డప్పుల వాయిద్యాల మధ్య మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు చూప�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేది బోనాల పండుగ. ఊరూరా అన్ని వర్గాల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు. యేటా ఆషాఢమాసం మొదట్లో ప్రారంభమై నెలాఖరు వరకు బోనాలు కొనసాగుతాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను మహిళలు ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయమే ఇళ్లను శుభ్రం చేసుకుని నూతన వస్ర్తాలు ధరించి కొత్త బోనం కుండలో అమ్మవారికి నైవేద్యం వండి ఇంటిల్లిపాదీ పూజలు �
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దేవాలయాలకు తరలివచ్చి బోనాలు సమర్పించారు. అమ్మవార్లకు ఆకర్షణీయమైన బోనాలు, శివసత్తున పూన�
MLC Kavitha | ఆషాడ బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) ఆదివారం మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్లో నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు.
సికింద్రాబాద్ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి బోనాలు (Ujjaini Mahakali Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్�
లాల్ దర్వాజ సింహ వాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆలయ చైర్మన్ రాజేందర్ యాదవ్ బృందం సభ్యులు శనివారం ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి.. బ్రోచర్ను అందజేశారు.
లష్కర్ జాతరకు వేళయింది. అమ్మలగన్న మాయమ్మ.. భక్తుల కొంగుబంగారం... ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఆదివారం అమ్మవారి బోనాలు, సోమవారం రంగం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అంబర్పేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సహకారంతో సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. సమస్యలను తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్లో భాగంగా శనివారం 4 గంటల పాటు �