హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసంలో జరిగే బోనాల వేడుకలకు పెట్టింది పేరు ఆ ఆలయం. అక్కడ జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు.
‘బోనాలు మీకు సమర్పిస్తాం.. బోగభాగ్యాలు మాకు ఇవ్వు తల్లీ..’ మొక్కులు చెల్లించుకున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు. శ్రావణమాసం సందర్భంగా ఆదివారం నాడు పల్లెపల్లెనా గ్రామదేవతలకు బోనాల వేడుకలు నిర్వహించారు.
నల్లగొండ పట్టణ కేంద్రంలోని యాటకన్నారెడ్డి కాలనీలో గల న్యూస్ స్కూల్లో శనివారం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ.. బోనాలు త
MYTA | మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) తొలిసారిగా బోనాల వేడుకలను ఈ నెల 20 నిర్వహించారు. ఉత్సవాలను తెలంగాణ తరహాలోనే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి వందలాది తెలుగు కుటుంబాలు, భారతీయులతో పాటు మలేషియాకు చెంద�
Bonalu | తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటే ప్రముఖ హిందూ పండుగ బోనాలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి వందలాదిమంది మహిళలు సంప్రదాయ బద్దంగా అలంకరించిన బోనాలతో ద�
ములుగులో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి వేడుకలో అపశృతి చోటుచేసుకున్నది. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి సీతక్క తలపై నుంచి కూరగాయల బతుకమ్మ కిందపడింది. మంత్రి సీతక్కకు మహిళా సంఘాల సభ్యులు పూలతో పేర్�
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. బోనాలకు సుమారు 2వేలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఢిల్లీలోని నివసించే తెలంగాణ బిడ్డలు బోనాల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్లో లాల్దర్వాజ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. సోమవారం వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను గవర్నర్ జిష్ణుద�
గోల్కొండ కోటలోని జగదాంబకు ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో ఆదివారం రెండో బోనం పూజ ఘనంగా జరిగింది. అమ్మవారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేసి హారతి కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు ఆధ్వర్యంలో ప�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్లె, పట్టణం బోనమెత్తింది. మహిళలు భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా వచ్చి పోచమ్మకు బోనాలు సమర్పించారు. పలుచోట్ల ముత్యాలమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, రేణుకా ఎల్లమ్మలకు పూజలు చేశారు. బోన
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, చేవెళ్ల, నందిగామ మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి మొక్కు�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆదివారం బోనాల ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. పలు పల్లెలు, పట్టణాల్లో మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవార్ల ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి �
సికింద్రాబాద్ ఉజ్జ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ బందోబస్తును దగ్గరుండి సీపీ పర్యవేక్షించారు.
NRI | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో(London) బోనాల జాతరను(Bonalu celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి భారీగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
గోల్కొండలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి భక్తులు ఆదివారం మూడో బోనం సమర్పించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో గోల్కొండ కోట కిటకిటలాడింది