సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. శివసత్తుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో ఊరేగింపు నిర్వహించారు.
పల్లె.. పట్టణం అన్న తేడా లేకుండా ఆదివారం భక్తజనం ఆషాఢ బోనమెత్తారు.. పిల్లాపాపలతో గ్రామదేవతల చెంతకు కదిలారు.. అగరబత్తుల పరిమళాలు.. గంధపు సుగంధాలు.. శివసత్తుల విన్యాసాలు.. డప్పు చప్పుళ్లు.. మహిళా భక్తుల పూనకాల �
గజ్జెకట్టి, ఒంటినిండా పసుపు పూసుకున్న పోతరాజు ముందు నడవంగా భక్తులు అమ్మవారికి నైవేద్యం అందించేందుకు నెత్తిన బోనాలెత్తి అమ్మవారి గుళ్లకు భక్తి పారవశ్యంగా కదిలారు. ఆషాఢమాసం బోనాల నేపథ్యంలో పాతనగరం ఆదివ�
పల్లె, పట్టణం బోనం ఎత్తింది. గ్రామ దేవతల ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. ఆషాఢమాసం చివరి ఆదివారం రోజున బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, మూ డుచింతలపల్లి,
చారిత్రాత్మకమైన కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఠాకూర్ అమర్సింగ్ నేతృత్వంలో బోనాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేపడుతున్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రజల సంప్రదాయాలకు ప్రతీక బోనాలు వేడుకలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని నారాయణపురం గ్రామ ప్రజలు కులమతాలకు అతీతంగా బోనాలు వేడుకలను జరుపుకున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి సీఎం కేసీఆర్ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.