ఈడీ అధికారులు ఇక నుంచి అనుమానితులు, సాక్షులను ఇష్టం వచ్చిన వేళల్లో, అర్ధరాత్రి వరకు విచారణ పేరుతో వేధించడం కుదరదు. అలాగే వారిని విచారణకు పిలిచి గంటల తరబడి వేచి చూసేలా చేయడాన్ని చట్టవిరుద్ధ చర్యగా భావిస్�
EVM | స్వాధీనం చేసుకున్న ఈవీఎంలను అప్పగించాలని ఎన్నికల సంఘం (ఈసీ) కోరింది. జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న 1,944 బ్యాలెట్ యూనిట్లు, 1,944 కంట్రోల్ యూనిట్లను విడుదల చేయాలని అభ్యర్థించింది. బాంబే హైకోర్టులో ఈ మేరకు �
సాక్ష్యాధారాలు లేని కేసులో సుదీర్ఘకాలం జైలులో దుర్భర జీవితం గడిపి, విడుదలైన కొన్నాళ్లకే తీవ్ర అనారోగ్యంతో మరణించిన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఉదంతం భారత న్యాయ, పరిపాలనా వ్యవస్థలకు సంబంధించిన పలు మౌలిక
Shilpa Shetty | మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబయిలోని జుహు ప్రాంతంలో ఉన్న ఇల్లు, పావ్నా సరస్సు సమీపంలో ఉన్న ఫామ్హౌస్ను ఖాళీ చేయాలని ఈడీ నో�
series of thefts in Advocate Home | ఒక న్యాయవాది ఇంట్లో 15 రోజులుగా వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు.
తల్లిని చంపేసి, శరీర భాగాలను తినేసిన వ్యక్తికి కింది కోర్టు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఇది నరమాంస భక్షణకు సంబంధించిన కేసు అని పేర్కొంది. దోషి సునీల్ కుచ్కోరవి 2017 ఆగస్ట్
Bombay High Court | కన్నతల్లిని చంపి ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి 'ఫ్రై' చేసుకుని తిన్న కసాయి కొడుకుకు కొల్హాపూర్ కోర్టు విధించిన ఉరిశిక్షను బాంబే హైకోర్టు (Bombay High Court) ఖాయం చేసింది. 2017లో జరిగిన ఈ ఘటనను 'నరమాంస �
పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయిన బద్లాపూర్ లైంగిక దాడి నిందితుడు అక్షయ్ షిండే (24) మరణానికి దారి తీసిన పరిస్థితులపై బాంబే హైకోర్టు పలు ప్రశ్నలను సంధించింది.
Badlapur accused Encounter | స్కూల్ బాలికలపై లైంగిక వేధింపుల కేసు నిందితుడి ఎన్కౌంటర్పై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. అతడి మరణాన్ని ఎన్కౌంటర్గా భావించలేమని పేర్కొంది. పోలీసుల వాదన అంగీకరించడం చాలా కష్టమని కోర్
ఆన్లైన్లో వచ్చే ఫేక్ న్యూస్ను గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ (నిజ నిర్ధారణ) యూనిట్లను ఏర్పాటు చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి బొంబాయి హైకోర్టు చెక్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్ట
కంగనారనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డ్ బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 6న విడుదలకావాల్సి ఉంది. 1975-77 నాటి ఎమర్జెన్స�
Emergency | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌనత్ నటించి తెరకెక్కించిన మూవీ ఎమర్జెన్సీ. ప్రస్తుతం ఈ మూవీ వివాదంలో చిక్కుకున్నది. వాస్తవానికి ఇప్పటికే మూవీ విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫ�