Madhabi Puri Buch | స్టాక్ మార్కెట్ మోసాల కేసులో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ (Madhabi Puri Buch)కు భారీ ఊరట లభించింది.
Madhabi Puri Buch | స్టాక్ మార్కెట్ మోసాల కేసులో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ (Madhabi Puri Buch)కు కాస్త ఊరట లభించింది.
భూమిని దాని యజమాని వినియోగించుకోకుండా నిరవధికంగా ఆపకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. భూమిని ఫలానా విధంగా వినియోగించరాదని నిషేధాజ్ఞను జారీ చేసినపుడు, ఆ నిషేధాజ్ఞను అనంత కాలంపాటు అమలు చేయడానికి వీల్లేదన�
Skoda Auto Volkswagen India | ప్రముఖ జెక్ రిపబ్లిక్ ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియాకు రూ.11 వేల కోట్ల సుంకం ఎగవేతపై కస్టమ్స్ అధికారులు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దీనిపై స్కోడా ఆటో.. బాంబే హైకోర్టును ఆశ్రయిం
తెలంగాణ సంసృతి, సంప్రదాయాలు తనను కట్టిపడేశాయని, సాం సృతిక వారసత్వాన్ని కొనసాగించడంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే పేర్కొన్నారు.
Badlapur Case | బద్లాపూర్ పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల కేసును విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బాంబే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. థానేలోని బద్లాపూర్ ప్రాంతంలోని పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై స�
Bombay High Court | తన కుమార్తెకు తెలివి తక్కువగా ఉన్నదని, కాబట్టి ఆమెకు గర్భస్రావం చేయించేందుకు అనుమతి ఇవ్వాలని ఓ తండ్రి వేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలివి తక్కువగా ఉన్నంత మాత్రాన �
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం సిఫారసు చేసింది. ఆయన బదిలీపై వెళ్లిన తర్వాత జస్టిస్ సుజయ్ పాల్ తాతాల�
మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ తీర్పు చెప్పింది. శృంగారానికి అంగీకారం తెలిపేందుకు కనీస వయసు 18 ఏండ్లు ఉండాలని పేర్కొన్నది.
Bombay High Court | అత్తింటి వారు కోడలును టీవీ చూడనీయకపోవడం, కార్పెట్పై పడుకోమనడం, పొరుగు వారిని కలవనీయకపోవడం వంటివి క్రూరత్వం కాదని కోర్టు పేర్కొంది. భర్త, అతడి కుటుంబ సభ్యులకు దిగువ కోర్టు విధించిన శిక్షలను కొట్�
ఈడీ అధికారులు ఇక నుంచి అనుమానితులు, సాక్షులను ఇష్టం వచ్చిన వేళల్లో, అర్ధరాత్రి వరకు విచారణ పేరుతో వేధించడం కుదరదు. అలాగే వారిని విచారణకు పిలిచి గంటల తరబడి వేచి చూసేలా చేయడాన్ని చట్టవిరుద్ధ చర్యగా భావిస్�
EVM | స్వాధీనం చేసుకున్న ఈవీఎంలను అప్పగించాలని ఎన్నికల సంఘం (ఈసీ) కోరింది. జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న 1,944 బ్యాలెట్ యూనిట్లు, 1,944 కంట్రోల్ యూనిట్లను విడుదల చేయాలని అభ్యర్థించింది. బాంబే హైకోర్టులో ఈ మేరకు �
సాక్ష్యాధారాలు లేని కేసులో సుదీర్ఘకాలం జైలులో దుర్భర జీవితం గడిపి, విడుదలైన కొన్నాళ్లకే తీవ్ర అనారోగ్యంతో మరణించిన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఉదంతం భారత న్యాయ, పరిపాలనా వ్యవస్థలకు సంబంధించిన పలు మౌలిక