చదువు కోసం విద్యార్థిని ఉపాధ్యాయుడు శిక్షిస్తే, అది ఆ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. బుల్దానాకు చెందిన ఒక కేసులో జస్టిస్ మహేంద్ర చం�
Bombay High Court | తల్లిదండ్రుల నుంచి ఆస్తులు పొంది వారి సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా, అశ్రద్ధతో వ్యవహరించే పిల్లలకు కనువిప్పు కలిగేలా బాంబే హైకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది.
మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్న తరుణంలో బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవ్ జామ్దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై నమ�
వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం ప్రకారం చిలుకలు వన్యప్రాణులేనని, వీటితో పౌరులకు కలిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా భర్తీ చేయాలని బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలురించింది. అడవి చిలుకల వల్ల దెబ్బత�
Malegaon Blast Case: మాలేగావ్లో పేలుళ్ల కేసులో నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు ఇవాళ విముక్తి కల్పించింది. ఆ కేసు నుంచి వాళ్లను డిశ్చార్జ్ చేసింది. ఆ నలుగురిపై స్పెషల్ కోర్టు నమోదు చేసిన అభియోగాలను హైకోర�
ఉపాధ్యాయ, బోధనేతర ఉద్యోగుల పెన్షన్లకు నిధులు లేవా? అయితే లాడ్లీ బహెన్ వంటి పథకాన్ని ఆపేయండి.. అని మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్కు బాంబే హైకోర్టు స్పష్టంచేసిది. రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖకు ప్రభు�
ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ముంబైలోని చాందివాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలకు ఏప్రిల్ 16, 17 తేదీల్లో డయాగ్నొస్టిక్ టెస్ట�
మెట్టినింట్లో కోడలిని వంట గదిలోకి అనుమతించకపోవడం మానసిక క్షోభకు గురి చేయడం కిందికే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త తనను వంట గదిలోకి రానివ్వడం లేదని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ స�
Vijay Mallya | పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Malya).. తాను భారత్కు తిరిగిరాలేనని బాంబే హైకోర్టు (Bombay High Court) కు తెలియజేశారు. తాను బ్రిటన్ను దాటి రాకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, అందువల్ల తాను భారత్కు ఎప్�
Supreme Court | ఏ మహిళను కూడా తాము ఇష్టంలేని గర్భం కొనసాగించాలని ఒత్తిడి చేయలేమని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. అవాంఛిత గర్భధారణకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఈవిధంగా స్పందించింది. తనకు ఇష్టం లేకపోయి
పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న వంటి పౌర పురస్కారాలు అధికారిక బిరుదులు కావని, వాటిని ఎవరూ తమ పేర్ల ముందు కాని, వెనుక కాని ఉపయోగించరాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతీయ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మే 9న జమ్ము కశ్మీరులోని పూంచ్లో సరిహద్దుల అవతల నుంచి జరిగిన కాల్పులలో అమరుడైన అగ్నివీర్ ఎం మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయి శ్రీ�
Bombay High Court | ఆత్మహత్య చేసుకుంటానని జీవిత భాగస్వామి పదే పదే బెదిరించడం క్రూరత్వమేనని హైకోర్టు తెలిపింది. అలాంటి పరిస్థితుల్లో వైవాహిక సంబంధాన్ని కొనసాగించడం అసాధ్యమని పేర్కొంది. ఒక వ్యక్తికి విడాకులు మంజూర�
రామాయణంలోని శ్రవణ కుమారుడు నాడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని తీర్థయాత్రలకు తీసుకువెళితే నేటి కుమారులు వృద్ధులైన తల్లిదండ్రులను కోర్టుకీడుస్తున్నారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింద�