కరోనా తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కళ తప్పింది. అగ్ర హీరోల చిత్రాలు కూడా పరాజయం పాలయ్యాయి. మరోవైపు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి దక్షిణాది చిత్రాలు హిందీ బెల్ట్లో వసూళ్ల సునామీ సృష్టించాయి. దీంతో �
హీరోల స్టార్డమ్ ఆధారంగా సినిమాలు ప్లాన్ చేసుకునే రోజులు పోయాయని అంటున్నది బాలీవుడ్ తార కరీనా కపూర్. బలమైన కథ లేకుంటే స్టార్ హీరోలు కూడా కొత్త వాళ్లతో సమానమే అయ్యారన్నది ఆమె మాట. కరోనా తెచ్చిన పాండ�
లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha) ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో అమీర్ ఖాన్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా అమీర్ ఖాన్, చిరంజీవి, నాగచైతన్య స్పెషల్ చిట్చాట్ సెషన్ లో పాల్గొన్నారు.
ఈ ముగ్గురి�
జాన్వీకపూర్ సౌత్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. జాన్వీకపూర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్లో బంధుప్రీతిపై వ్యంగ్యంతో కూడిన కామెంట్స్ చేసిన కథానాయిక జాన్వీకపూర్ ఇబ్బందుల్లో పడింది. సోషల్మీడియాలో ఆమెపై విమర్శలు రావడంతో తన మాటల్ని వెనక్కు తీసుకుంది. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో
బాలీవుడ్ లో ఉన్న హీరోలలో అత్యధిక హిట్ పర్సంటేజ్ ఉన్న నటుడు అమీర్ ఖాన్. 35 ఏళ్ల కెరీర్లో ఈయన కనీసం 35 సినిమాలు కూడా చేయలేదు. ఏడాదికి ఒక్క సినిమా.. లేదంటే రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటాడు ఆమీర్ ఖాన్. �
Bhagyashree : ‘మైనే ప్యార్ కియా’ అంటూ సల్మాన్ ఖాన్తో జతకట్టి యువతను తన ప్రేమలో పడేసుకుంది. ఇప్పుడు, సెకండ్ ఇన్నింగ్స్లో అందమైన తల్లిపాత్రలతో అన్నితరాల ప్రేక్షకులను అలరిస్తున్నది. ఇన్నాళ్లూ సినిమాలకు దూరం�
అక్షయ్ కుమార్, సమంత (Samantha) కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేశారు. తాజాగా ప్రోమో (Sam Akshay promo)ను రివీల్ చేశారు మేకర్స్. ఈ షోకు సామ్ను మోసుకొచ్చాడు అక్షయ్.
చివరగా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన ఇలియానా (Ileana DCruz) ప్రస్తుతం హిందీపైనే ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక అప్డేట్తో నెటిజన్లకు ట�
రాజ్ మెహతా (Raj Mehta) డైరెక్షన్లో అక్షయ్ కుమార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సెల్ఫీ (Selfiee) టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ (Driving License)కు హిందీ రీమేక్.