Casting Bay | ఒక్క అవకాశం.. సినిమాల్లో నటించడమే జీవిత లక్ష్యంగా ఉన్నవాళ్లు తరచూ అనే మాట ఇది.ఆ ఒక్క అవకాశం తలవని తలంపుగా మీ తలుపు తడితే..! ‘ఏడుకొండలు ఏసీ చేస్తా.. యైత్ వండర్ నీ గుడి చేస్తా’ అని పాట ఎత్తుకుంటారు.అలాంట�
ప్రాజెక్టు కే (Project K) తో బిజీగా ఉన్న కాగా దీపికా పదుకునేకు హఠాత్తుగా హార్ట్ బీట్ పెరగడంతో..ఆమె వెంటనే హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రికి వెళ్లిందంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ వార్తలపై దీపికా ప�
అగ్ర కథానాయిక కియారా అద్వాణీ హిందీ చిత్రసీమలో ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న నలభైకిపైగా అభిమాన సంఘాలతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించింది. ఈ ఇష్టా
వైవాహిక జీవితంలో అడుగుపెట్టాక తమ జీవితంలో ఏ మార్పు లేదని అంటున్నాడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. పెళ్లయిన మరుసటి రోజే ఎవరి షూటింగ్లకు వాళ్లు వెళ్లిపోయాం అని చెబుతున్నాడు. నాయిక ఆలియా భట్తో ఐదేళ్లుగ�
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ డ్రగ్ కేసులో పట్టుబడ్డాడు. ఆయన్ని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి నగరంలోని ఓ స్టార్ హోటల్లో జరుగుతున్న రేవ్ �
Chitrangada Singh | చిత్రాంగద సింగ్.. అందమంతా కళ్లలోనే ఉంది. ఆ పెద్దపెద్ద కళ్ల వైపు ఓ నిమిషం చూస్తే చాలు. కైపెక్కిపోతుంది. రాజస్థానీ రాచకన్యల సోయగమంతా తనకే వచ్చేసినట్టుంది. అన్నట్టు, చిత్ర ప్రొడ్యూసర్గా మారింది. రచయ�
పేరుకు టాలీవుడ్ హీరోయిన్స్ అయినా.. ప్రస్తుతం సమంత, రష్మిక మందన్న చూపులన్నీ బాలీవుడ్ మీదే ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు ఇక్కడి కంటే ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. షూటింగ్స్లో ఏ చిన్న గ్యాప్ వచ్చినా కూడా వెంటన�
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖలు రాగా..పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్లో �
ప్రస్తుతం తెలుగులో శాకుంతలం షూటింగ్ పూర్తి చేసిన సమంత (Samantha)..మరోవైపు శివనిర్వాణ-విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ ఖుషీలోనూ నటిస్తోంది. దీంతోపాటు హిందీలో వరుణ్ ధావన్తో కలిసి వెబ్ ప్రాజెక్టు చేస్త�
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను చంపేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. సల్మాన్ ఒక్కడే కాదు.. అతని తండ్రి సలీమ్ ఖాన్కు కూడా డెత్ వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికలు ఉన్న ఒక చీటీని సల్మాన్కు పంపా�
ముంబై : మొన్నటి వరకు శాంతించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కొవిడ్ మారినపడగా.. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో పాటు ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ స�
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్కుమార్ నటించిన పృథ్విరాజ్ (Prithiviraj) లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది మానుషి ఛిల్లార్ (Manushi Chhillar). . ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.