హైదరాబాద్ : ఇక త్వరలోనే కొత్త జిల్లాల్లో జిల్లా జడ్జీ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. దీనిపై న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శా�
Vinod Kumar | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ అన్ని వర్గాలకు నిరాశ పరిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
Vinod Kumar | తెలంగాణ రాష్ట్రంలో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని, కొత్తగా విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమ
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు చైర్మన్ల వినతి హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) చైర్మన్లకు గౌరవ వేతనంతోపాటు ప్రోటోకాల్ కల్పించాలని పలువురు చైర�
Vinod kumar | బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. చర్చకు మేం రెడీ. రవీంద్రభారతికి రండి తేల్చుకుందామని బీజేపీకి సవాల్ విసిరారు.
Cm kcr | రైతుబంధు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అనుకరిస్తున్నాయి. ఇది సీఎం కేసీఆర్కు దక్కిన అరుదైన గౌరవం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్�
కొండాపూర్ : నూతన విద్యా విధానాల అమలుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం కలిసి కట్టుగా ముందుకుసాగినప్పుడే అమలు సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినిపల్ల�
Gauri Shankar | తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా జూలూరి గౌరీ శంకర్ బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగాఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్�
ఎన్నికల కమిషనర్తో పీఎంవో భేటీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ఆగ్రహం హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎ�
Privatization of banks | దేశ ఆర్థిక ప్రగతికి అద్భుతమైన సాధనాలుగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వినాశకరం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
వినోద్ కుమార్ | దేశంలో ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించలేదు. బీజేపీ ప్రాంతీయ పార్టీలపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తోందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
Rosaiah | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలియగానే హైదరాబాద్
ఖైరతాబాద్ : జాతీయ స్థాయిలో దివ్యాంగులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అ�