Yadadri Temple | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి బంగారం విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయ గోపురానికి బంగారంతో తాపడం చేయించడానికి
హైదరాబాద్ : ఇంజినీరింగ్ కాంట్రాక్టర్స్ దేశ సంపద నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశ నిర్మాణంలో ప్రధాన భూమిక వహిస్తున్న కాంట్రాక్టర్లకు, ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల అధికారుల మధ్య పారదర్శకత, సామ�
హైదరాబాద్ : మితభాషి, వృత్తి పట్ల నిబద్దత కలిగిన జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ ఆకస్మిక మృతి బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మెండు శ్రీనివాస్తో తనకు ఉన్న అన
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఇద్దరు కలిసి కావాలనే తెలంగాణలో మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బో�
కరీంనగర్ : కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ రైలును పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ను కోరారు. bకరీం�
దళితబంధుకు 20 ఏండ్ల నాడే అంకురార్పణ నాటి ఉద్యమ నేత ఆలోచనతోనే పథకం అమలు మాదిగ సామాజికవర్గం గొప్ప పారిశ్రామికులుగా ఎదగాలి మిక్కీ వార్షికోత్సవంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్ సిటీ
ఆ రంగంపై అవగాహనైనా ఉన్నదా? కాంగ్రెస్ అగ్ర నేతను నిలదీసిన వినోద్ హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ‘రాహుల్ గాంధీ.. వ్యవసాయంపై మీ విధానం ఏమిటి? అసలు మీకు ఆ రంగంపై కనీస అవగాహనైనా ఉన్నదా? మీరు వరంగల్ సభలో ప్రక
కరీంనగర్ : ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ధాన్యాన్ని విక్రయించడంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విఫలమైందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర ప్రభ్వుత్వం అన్ని విధాల వివక్షను చూపుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. రైల్వే సంబంధిత ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడంలో కానీ
హైదరాబాద్ : పీ.ఎస్.యు.ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్న�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ మహబూబాబాద్ను జిల్లాగా చేయడం వల్లే ఈ రోజు ఇంత అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప�
మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, గురువారం లింగ్యా నాయక్ చిత్ర పటానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కారు మోకాలడ్డు విభజన హామీలను కేంద్రం నెరవేర్చటం లేదు విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యం ఆదివాసీ జిల్లాల్లోనే ఆడపిల్లల సంఖ్య అధికం అప్పులు తెచ్చినా మూలధన వ్యయంపై�
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి రామగుండం వయా సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి రాజీవ్ రహదారిని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేగా అప్ గ్రేడ్ చేయాలి. రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని కోర�