Boinapalli Vinod Kumar | ఇరవై ఏండ్ల కింద తెలంగాణ ఎట్లా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచన చేయాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar ) అన్నారు. సోమవారం మానకొండూరు(Manakonduru) నియోజకవర్గంలో నిర్వ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 20న తిమ్మాపూర్ మండలంలో జరుగనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు.
Boinapalli Vinod Kumar | గులాబీ జెండా పార్టీ(BRS) పెట్టి తెలంగాణ(Telangana) తెస్తామని చెప్పినం. తెచ్చి చూపించినం. ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తమని చెప్పినం. ఇచ్చి చూపించినం అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమ
ప్రపంచంలో శాంతి ఎంతో అవసరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. విద్వేషాలు లేనంతకాలం శాంతి వర్ధిల్లుతుందని పేర్కొన్నారు.
45 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు మత్స్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ రమేశ్, ప్రధాన కార్యదర్శి బీ ఏసుదాస్ మంగళవారం ప్రకటించారు.
Boinapalli Vinod Kumar | దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక పద్దతుల్లో విద్యాబోధన చేయడం చేయడం గొప్ప విషయమని, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ ( I.E.R.P ) పాత్ర అమోఘం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ క
నాటిపాలనలో అధ్వానంగా మారిన కల్వల ప్రాజెక్టుకు పునర్జీవం పోసుకోబోతున్నది. స్వరాష్ట్రంలో పునర్నిర్మాణానికి అడుగుపడింది. ఇచ్చిన మాటమేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ �
రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని ముల్కనూరు ప్రజాగ్రంథాలయంలో మహనీయులు మహాత్మ జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే,
Boinapalli Vinod Kumar | తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, డాక్టర్ మాధవీ దంపతులు శనివారం తిరుమల ( Tirumala ) లో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Minister Gangula Kamalakar : గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్(Sabarmati River Front) కన్నా అధునాతనమైన మానేరు రివర్ ఫ్రంట్(Manair River Front)ను నిర్మించడమే తమ లక్ష్యమని గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మానేరు రివర్ ఫ్రంట్ను ప్రపంచంలోనే అధ�
ఆధ్యాత్మిక చింతనతో కరీంనగరం (Karimnagar) మురిసిపోయింది. గోవిందనామస్మరణతో పులకించిపోయింది. సోమవారం ఉదయం మిథునలగ్నంలో భూకర్షణంతో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.
హైదరాబాద్-కరీంనగర్ మార్గంలో ఉన్న కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర రక్షణ శాఖను కోరారు.
మధ్యాహ్న భోజన కార్మికులకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీపై డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు డు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మధ్యాహ్న �
భవిష్యత్తు తరాలకు మెరుగైన ఎన్నికల వ్యవస్థను అందించేందుకు దేశ ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు