ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హుస్నాబాద్, నవంబర్ 27: సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన చిన్న పట్టణాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రా�
రవీంద్రభారతి : భారత దేశం అంటే రాష్ట్రాల సమూహం అని, మనది ఫెడరల్ వ్యవస్థ కలిగిన దేశమని పేర్కొన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, �
Constitution Day | రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లే అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్. అంబేద్కర్ చెప్ప�
వినోద్ కుమార్ | కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్ రావు సహా నలుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సం�
వినోద్ కుమార్ | ఏడాది కింద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వి�
వినోద్ కుమార్ | తెలంగాణ రాష్ట్ర మరాఠా మండల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్తో బుధవారం మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు.
ఆరోగ్య తెలంగాణ | నీళ్లు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన సీఎం కేసీఆర్.. ఇక ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగనున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వె
భూపాలపల్లి : భూపాలపల్లి మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పరామర్శించారు. రఘుపతిరావు తల్లి జానమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిం
హుజూరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఎన్జీవో పాత్ర మరవలేనిదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. పట్టణంలోని కొత్తపల్లిలో సోమవారం ఆయన టీఎన్జీవో రిటైర్డ్ ఉద్యోగులతో సమావేశం �
వినోద్ కుమార్ | జమ్మూ, కశ్మీర్ సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Asara Pentions | ఆసరా పింఛన్ల పథకం ఓట్ల కోసం పెట్టింది కాదని, ఓట్లేయకపోతే పింఛన్లు ఎందుకు ఆపేస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : ఈటల రాజేందర్ తన పదవికి స్వార్థం కోసం రాజీనామా చేశాడే తప్ప ప్రజల అవసరాల కోసం కాదని, ప్రజల కోసం రాజీనామా చేయని ఆయనకు ప్రజలు మళ్ళీ ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ప్రణాళిక సంఘం ఉప�
హుజూరాబాద్ : ప్రజల కోసం కానీ, హుజురాబాద్ నియోజకవర్గం పనుల కోసం కానీ కాకుండా సొంత అజండాతో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, అలాంటప్పుడు ఈటల కు ఎందుకు ఓటేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర