కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు మూడు రంగుల జెండా సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మండ�
ముంపు నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా 10,683 మంది లబ్ధిదారులకు ఇంద
కాంగ్రెస్ పార్టీ హామీలను గాలికొదిలేసిందని, ఆ పార్టీ పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు గ్రామంలో ఇటీవల మృత
కేంద్రం అమల్లోకి తెచ్చిన మూడు కొత్త న్యాయ చట్టాలపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడి�
Vinod Kumar | కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(,Boinapalli Vinod Kumar) అన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడమే కాకుండా ఖాజీపేట్ రైల్వేకోచ్ ప్యాక్టరీ, బ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నదుల అనుసంధానం పేరిట తెలంగాణకు జీవధార అయిన గోదావరి జలాలను కొల్లగొట్టే కుట్ర చేస్తున్నదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కు
Boinapalli Vinod Kumar |విద్యాశాఖలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ) లను రెగ్యులరైజ్ చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమా
Boinapalli Vinod Kumar | ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను(MLA Camp Office) గొప్ప ఆలోచనలతో నిర్మించాం. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapalli Vinod Kumar) అన
కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ ఆగమైతదని, అలాగే రాష్ట్రం అంధకారమై ప్రతి ఒక్కరూ టార్చిలైట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
Boinapalli Vinod Kumar | ఇరవై ఏండ్ల కింద తెలంగాణ ఎట్లా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచన చేయాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar ) అన్నారు. సోమవారం మానకొండూరు(Manakonduru) నియోజకవర్గంలో నిర్వ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 20న తిమ్మాపూర్ మండలంలో జరుగనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు.
Boinapalli Vinod Kumar | గులాబీ జెండా పార్టీ(BRS) పెట్టి తెలంగాణ(Telangana) తెస్తామని చెప్పినం. తెచ్చి చూపించినం. ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తమని చెప్పినం. ఇచ్చి చూపించినం అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమ