బీజేపీతోనే దేశం నాశనమవుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీజేపీ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు ఎన్కట �
Boianapalli Vinod Kumar | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలను ఎండగడుతూ శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థి సంఘాలు పోరాటాలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కు�
వారికోసం ప్రత్యేక చట్టం చేయాలి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు కరీంనగర్ కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 4 : ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట�
మెజార్టీ, మైనార్టీ పేరుతో విభజన మోదీకి, బండికి మతిభ్రమించింది మత విద్వేషాలను రెచ్చగొడుతున్నరు తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని మోదీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఫైర్ కరీంనగర్, �
తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉందని, పిల్లలపై బలవంతంగా చదువుల భారం వేస్తున్న తల్లిదండ్రులు వారిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ముందుకురావాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపి�