డిసెంబర్ 9వ తేదీన రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి.. అధికారంలోకి రాగానే మాటమార్చారని సీఎం రేవంత్ రెడ్డిపై కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ సీరియస్ అయ్యారు. ఎన్నికల కోడ్ను �
Telangana | ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులు పండించిన వరిధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్కుమార్ డిమాండ్ �
మేడిగడ్డ బరాజ్లో పిల్లర్లు కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తూ బీఆర్ఎస్ సర్కార్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. వర్షాకాలం�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యోగ నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ సూచించారు.
‘అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నయి. వచ్చే ఈ 20 రోజులు చాలా కీలకం. బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. సైనికుల్లా పనిచేసి వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావును భారీ మెజార్టీతో గెలిపించా�
బీజేపీతోనే దేశం నాశనమవుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీజేపీ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు ఎన్కట �
Boianapalli Vinod Kumar | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలను ఎండగడుతూ శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థి సంఘాలు పోరాటాలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కు�
వారికోసం ప్రత్యేక చట్టం చేయాలి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు కరీంనగర్ కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 4 : ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట�
మెజార్టీ, మైనార్టీ పేరుతో విభజన మోదీకి, బండికి మతిభ్రమించింది మత విద్వేషాలను రెచ్చగొడుతున్నరు తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని మోదీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఫైర్ కరీంనగర్, �
తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉందని, పిల్లలపై బలవంతంగా చదువుల భారం వేస్తున్న తల్లిదండ్రులు వారిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ముందుకురావాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపి�