Traffic Police | హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు సోమవారం నాంపల్లిలోని రెడ్ రోజ్ గార్డెన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై బ్
హఫీజ్పేట్ : ఆపదలో ఉన్నవారికి రక్తదానంచేస్తే ప్రాణదానంతో సమానమని ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం విజన్ వీవీకే �
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ ప్రభుత్వ న్యూ ఢిల్లీ సలహాదారు శ్రీరామచంద్రుడు తేజావత్ తన 68వ జన్మదినం సందర్బంగా ఎంఎన్జే క్యాన్సర్ దవఖాన ప్రాంగణంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్ పిలుపున�
కొండాపూర్, సెప్టెంబర్ 5 : అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడేందుకు రక్త నిల్వలు తప్పనిసరని తెలంగాణ హోంశాఖ కార్యదర్శి ఎం.చంపాలాల్ అన్నారు. ఆదివారం వీ లవ్ యూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు �
అగ్రహీరో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం చిత్రపురిలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హీరో శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రపురి హౌసింగ్ సొసై�
మంచిర్యాల : తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్(టీఎన్జీవో) అసోసియేషన్కు చెందిన మంచిర్యాల జిల్లా చాపర్ట్ తలసేమియా రోగుల సహాయార్థం శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బెల్లంపల�
మహేశ్వరం: ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అమీర్పేట్ సర్పంచ్ బస్వశ్రీశైలంగౌడ్ అన్నారు.ఆదివారం గ్రామంలో స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రిన్స్ ఇస్రా హాస్పిటల్ సౌజన్యం
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ : అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదని, రక్తదానం చేయడం ద్వారా మరోకరి ప్రాణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్నవారి కోసం ఆమన
న్యూఢిల్లీ: రక్త దానం కంటే మెరుగైన సేవ ఏదీ లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఢిల్లీలో CISF ఆధ్వ�
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నగరంలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహించిన మెగా రక్తదాన శిభిరం రికార్డ
తలసీమియా రోగుల కోసం 102మంది రక్తదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీపీ వెంకటేశ్వర్లు శేరిలింగంపల్లి, జూన్ 16 : శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పోలీసులు నిరంతర సేవలందిస్తున్నారన
ముంబై: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోమవారం రక్తదానం చేశాడు. ప్రాణాల్ని కాపాడటంలో రక్తం చాలా కీలకమని, సమయానికి దొరకక ఇబ్బందులు పడుతున్నవారు చాలా మంది ఉన�
వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి రక్తదానం చేశారు. అనంతరం తన ట్విట్టర్లో బ్లడ్ ఇచ్చే సమయంలో తీసిన ఫోటోని షేర్ చేస్తూ.. రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడ