Diabetes AND blood donation | ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్ పేషెంట్లు రక్తదానం చేయడానికి వెనకాముందు అవుతుంటారు. ఇవ్వొచ్చో, ఇవ్వకూడదో అని అనుమానపడుతుంటారు. ఇలాంటి డౌట్స్ వీరిలో ఎన్నో..
ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుక�
మిషన్ భగీరథ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా హసన్పర్తిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి 57వ జన్మదిన వేడుకలు సోమవారం పండుగలా జరిగాయి. టీఆర్ఎస�
పంజాబ్ పోలీసుల కొత్త నిబంధన చండీగఢ్, జూలై 17: మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని ఎంత చెప్పినా ప్రజలు వినడం లేదని పంజాబ్ సర్కారు కఠిన నిబంధనలకు తెరలేపింది. ఇటీవలే కొత్త ట్రాఫిక్ నిబంధనలకు ఆమోదం తెలిపింది
చండీగఢ్: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే ఇకపై చట్టపరంగా చర్యలు ఎదుర్కొవడంతోపాటు రక్త దానం కూడా చేయాలి. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పంజాబ్ పోలీసులు కొత్�
సత్తుపల్లి, జూన్ 14 : రక్తదానంతో ఆపదలో ఉన్న వారిని కాపాడవచ్చని, రక్తదానం మరొకరికి ప్రాణదానమని ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో సీతారాం అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైద్య�
నల్లగొండ : రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని అడిషనల్ ఎస్పీ జి. మనోహర్ అన్నారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో సూపరింటెండెంట్ లచ్చు నాయక్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త
షాద్నగర్టౌన్, మే 01 : దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలమని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మంది�
రాష్ట్ర విపత్తు స్పందన, అగ్ని మాపక సేవల శాఖ కూకట్పల్లి డివిజన్ ఆధ్వర్యంలో శనివారం అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని జీడిమెట్ల అగ్ని మాపక కేంద్రం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భ
తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ సర్కారు కిషన్రెడ్డీ.. రాజాసింగ్ వ్యాఖ్యలపై ఏమంటావ్? రైతు క్షేమం కోసం ఆరాటపడే ఏకైక నేత కేసీఆర్ 21న సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులకు శంకుస్థాపన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్ర
మణుగూరు : రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఆర్టీసీ డిపో ఆవరణలో ఎండీ సజ్జనార్ పిలుపు మేరకు ఆర్టీసీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో మెగ�
తాండూరు : రక్తదానం మహాదానమని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. మంగళవారం పోలీస్ శాఖ తాండూరు డివిజన్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటు 153 మంది స్వచ్�