ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నిజామాబాద్ ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో మొత్తం 51 మంది రక్తదానం చేశారని అధికారులు త�
TPAD | తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(TPAD) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఎనిమిదేండ్లలో ఈ బ్లడ్ డోనేషన్ క్యాంపు నిర్వహించడం ఇది పదోసారి. ఇక
రక్తదానం ప్రాణదానంతో సమానమని ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని జీఎంఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ఆదివారం ప్ర�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా, టీఎస్ఆర్టీసీ అన్ని డిపోల్లో శనివారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు
Diabetes AND blood donation | ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్ పేషెంట్లు రక్తదానం చేయడానికి వెనకాముందు అవుతుంటారు. ఇవ్వొచ్చో, ఇవ్వకూడదో అని అనుమానపడుతుంటారు. ఇలాంటి డౌట్స్ వీరిలో ఎన్నో..
ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుక�