సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం గ్రేటర్వ్యాప్తంగా ఉన్న 29 ఆర్టీసీ డిపోల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు.
అధికారులు, సిబ్బంది రక్తదానం చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.