తాండూరు ఆర్టీసి డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో వస్తూ అనంతగిరి ఘాట్ వద్ద అదుపు తప్పింది. బస్సు డ్రైవర్ చాకచర్యంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు ఆర్
నిత్యం బస్సుల్లో ప్రయాణిస్తూ.. డిపోల్లో మరమ్మతులు చేస్తూ తీరిక లేకుండా గడిపే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ సిబ్బంది రిలీఫ్ కోసం సంస్థ వినూత్నంగా వనభోజనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి తమ పొట్ట కొట్టిందని ఆటో డ్రైవర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నార్కట్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట బుధవా
కోదాడ ఆర్టీసీ డిపోకు వెండి బహుమతి లభించింది. ఇంధన పొదుపు విభాగంలో రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో బుధవారం
ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సీఎం రేవంత్రెడ్డి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని తాండూరు ఆర్టీసీ డిపోలో ఘనంగ�
కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీల్లో భాగంగా శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపో మేనేజర్లకు గైడ్లైన్స్ జారీచేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలోని టీఎస్ఆర్టీసీ డిపోలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రాజధాని ఏసీ ఎక్స్ప్రెస్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.అరకోటి మేరకు నష్టం వాటిల్లింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన బిల్లు ఆదివారం అసెంబ్లీలో ఆమోదిచడంతో ఆ శాఖ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ జోగిపేటలో సంబురాలు జరుపుకొన్నారు. జోగిపేట ఆర్టీసీ బస్టాండ్లో ఉద్యోగులు, సిబ్బంది, బీఆర్ఎ
ముగ్గులు సంప్రదాయానికి ప్రతీక అని ఎంపీపీ పోటే శోభాబాయి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని దస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అనంతపూర్లో జై దేవి రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా, టీఎస్ఆర్టీసీ అన్ని డిపోల్లో శనివారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు