ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని బాన్సువాడ బ్లడ్ బ్యాంక్ లో ఆదివారం రోజు స్వచ్ఛంద రక్తదానం శిబిరాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సహక�
రక్తం పంచాలంటే రవ్వంత మంచి మనసుంటే చాలు తద్వారా ఎంతో మందికి ప్రాణం పోసినోళ్లమవుతాం. అందులోని తృప్తి అనుభవించి నోళ్లకు తప్పా ఇతరులకు అంతు పట్టదు. ఒక్కసారి మీరు రక్తమి చ్చి చూడండి. ఆ సంతృప్తి ఏమిటో మీకే తెల
రక్తదానం ప్రాణదానంతో సమానమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో తన జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డీసీహెచ్ఎస్ రవిబాబు, ఆస్�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన జవాన్ బానోత్ దశరథ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. లేహ్–లడాక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న..
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ బాయ్స్, కరీంనగర్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆరోగ్య శాఖ, కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సిసి విభాగాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
Shiva Kumar | గోదావరిఖనికి చెందిన ఈసారపు శివకుమార్ అనే యువకుడు 78వ సారి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు అత్యవసర పరిస్థితిలో ఓ పాజిట�
రక్త దానం చేయడం అంటే ప్రాణ దానం చేయడం లాంటిదని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను
సినీనటి కృతిశెట్టి జన్మదిన పురస్కరించుకొని కృతి శెట్టి ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు మెగా నరేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పేదలకు పండ్ల పంపిణీ చేశారు. అలాగే అవసర�
సత్తుపల్లికి చెందిన నాగమణి అనే మహిళకు గొంతులో థైరాయిడ్ గడ్డ పెరగడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. శస్త్ర చికిత్స చేసి తొలగించేందుకు ఏ పాజిటివ్ రక్తం అవసరం అని చెప్పడంతో వారు ప్రాణధార �
రక్తాన్ని కృతిమంగా తయారు చేయలేమని, ఒకరి ద్వారా మాత్రమే సేకరించగలమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్ అన్నారు. అందుకే దాని ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెల్లంపల్లి బ�
ఆపదలో ఉన్నవారికి రక్త దానం చేయడం ద్వారా ప్రాణ దాతలుగా మారవచ్చని మధిర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి నందు లైఫ్ ఆఫ్ గివింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఎండి ఫై మూన
ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు నోముల శంకర్యాదవ్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ కేం�