సినీనటి కృతిశెట్టి జన్మదిన పురస్కరించుకొని కృతి శెట్టి ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు మెగా నరేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పేదలకు పండ్ల పంపిణీ చేశారు. అలాగే అవసర�
సత్తుపల్లికి చెందిన నాగమణి అనే మహిళకు గొంతులో థైరాయిడ్ గడ్డ పెరగడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. శస్త్ర చికిత్స చేసి తొలగించేందుకు ఏ పాజిటివ్ రక్తం అవసరం అని చెప్పడంతో వారు ప్రాణధార �
రక్తాన్ని కృతిమంగా తయారు చేయలేమని, ఒకరి ద్వారా మాత్రమే సేకరించగలమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్ అన్నారు. అందుకే దాని ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెల్లంపల్లి బ�
ఆపదలో ఉన్నవారికి రక్త దానం చేయడం ద్వారా ప్రాణ దాతలుగా మారవచ్చని మధిర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి నందు లైఫ్ ఆఫ్ గివింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఎండి ఫై మూన
ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు నోముల శంకర్యాదవ్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ కేం�
Blood Donation | ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని, రక్తదానంతో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఎస్సై షేక్ జుబేర్ అన్నారు.
MLA Koninty Manik Rao | తలసేమియా రోగులకు 15 నుంచి 20 రోజులకు ఒకసారి కచ్చితంగా రక్తం అవసరం ఉంటుందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు వెల్లడించారు. రక్తం అందుబాటులో లేకపోతే రోగులు మరణించే అవకాశం ఉంటుందన్నారు.
Blood Donation | రాష్ట్రంలో యేటా వందలాది మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి సకాలంలో రక్తం అందక మృత్యువాత పడుతున్నారని, అలాంటి వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలన్నారు.
honor | పదవీ విరమణ అనంతరం నుంచి వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా పెండ్యాల కేశవరెడ్డి ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా రక్తద�
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జూన్ 14వ తేదీన ఫోరమ్ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్ సహకారంతో కువైట్లోని భారత రాయబారి కార్యాలయం ఆదాన్ ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.
Blood Donation | ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, ఒకరికి రక్తదానం చేస్తే ప్రాణం కాపాడిన వారు అవుతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ప్రాణాపాయంలో ఉన్నవారికి మనం చేసే గొప్పసాయం ఏదైనా ఉందంటే అది కేవలం రక్తమిచ్చి వారి ప్రాణాలు కాపాడటమే. చాలామంది ప్రమాదాల భారీన పడినప్పుడు సకాలంలో కావాల్సిన రక్తం లభించకపోవడంతో ప్రాణాలు సైతం కోల్పొతున్న�
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్స్, సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు శుక్రవారం రక్తదానం చేశారు. సైన్స్ కళాశాలలో శిబిరాన్ని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజ