షాద్నగర్టౌన్, మే 01 : దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలమని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మంది�
రాష్ట్ర విపత్తు స్పందన, అగ్ని మాపక సేవల శాఖ కూకట్పల్లి డివిజన్ ఆధ్వర్యంలో శనివారం అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని జీడిమెట్ల అగ్ని మాపక కేంద్రం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భ
తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ సర్కారు కిషన్రెడ్డీ.. రాజాసింగ్ వ్యాఖ్యలపై ఏమంటావ్? రైతు క్షేమం కోసం ఆరాటపడే ఏకైక నేత కేసీఆర్ 21న సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులకు శంకుస్థాపన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్ర
మణుగూరు : రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఆర్టీసీ డిపో ఆవరణలో ఎండీ సజ్జనార్ పిలుపు మేరకు ఆర్టీసీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో మెగ�
తాండూరు : రక్తదానం మహాదానమని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. మంగళవారం పోలీస్ శాఖ తాండూరు డివిజన్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటు 153 మంది స్వచ్�
Traffic Police | హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు సోమవారం నాంపల్లిలోని రెడ్ రోజ్ గార్డెన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై బ్
హఫీజ్పేట్ : ఆపదలో ఉన్నవారికి రక్తదానంచేస్తే ప్రాణదానంతో సమానమని ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం విజన్ వీవీకే �
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ ప్రభుత్వ న్యూ ఢిల్లీ సలహాదారు శ్రీరామచంద్రుడు తేజావత్ తన 68వ జన్మదినం సందర్బంగా ఎంఎన్జే క్యాన్సర్ దవఖాన ప్రాంగణంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్ పిలుపున�
కొండాపూర్, సెప్టెంబర్ 5 : అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడేందుకు రక్త నిల్వలు తప్పనిసరని తెలంగాణ హోంశాఖ కార్యదర్శి ఎం.చంపాలాల్ అన్నారు. ఆదివారం వీ లవ్ యూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు �