Organ Donation | ఆదివారం హత్నూర మండలం నస్తీపూర్లో శరీర అవయవదానంపై తెలంగాణ శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురు ప్రకాష్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిదానాల్లోకెల
Thalassemia | టీం పారస్ సేవ ఆధ్వర్యంలో గాంధీనగర్ కాలనీ కమ్యూనిటీ హాలులో ఆదివారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసీమియా సికిల్ సెల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వారికి ఈ శిబిరం ద్వారా 100 యూనిట్ల రక్తాన్ని అందజేశా�
రక్తదానం చేయడమంటే ఒకవిధంగా ప్రాణాన్ని పోయడమే. ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తం ఎక్కించడం అత్యవసరం. మన దేశంలో ప్రతీ రెండు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరపడుతుంది. అయితే, రక్తదాతలు సమయానికి అందుబాటులో లేకపోవడం,
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 1న నిర్వహించే రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి అప్పని హరీశ్ వర్మ మాజీ మంత్రి గం
MLA Manik Rao | బసవ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం రక్తదానం చేయడం ఒక పుణ్యకార్యంగా భావించి రాష్ట్రీయ బసవ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే కొన�
రక్తం మన శరీరానికి ఇంధనం లాంటిది. ఒక వాహనంలో ఎంత నాణ్యమైన ఇంధనం పోస్తే ఆ వాహనం ఎంత నాణ్యంగా, మన్నికగా నడుస్తుందో, మన శరీరంలో ప్రవహించే రక్తం కూడా వ్యర్థాలు, టాక్సిన్లు లేకుండా శుభ్రంగా ఉం�
రక్తదానం ప్రతి మూడు నెలలకు ఒకసారి చేయొచ్చని, మనమిచ్చే రక్తం ఆపదలో ఉన్న వేరొకరి ప్రాణాలను కాపాడుతుందని డీఎంహెచ్ఓ కళావతిబాయి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు సమీపంలో గల శ్రీ చైతన్య ఇం�
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ, ఫిజీషియన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని కశ్మీర్గడ్డ ఐఎంఏహాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు.
KCR | మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నేరడిగొండలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
రక్తదానంపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని, ఆపద పరిస్థితుల్లో మీరు అం దించే రక్తం బాధితుల ప్రాణాలు కాపాడుతుందని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బు
Naveen Patnaik | ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం బీజేడీ శ్రేణులు రక్తదాన శిబిరం నిర్వహించాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నిర్వహించిన ఈ క్యాంపులో పలువురు
BJP Mayor fakes blood donation | రక్త దానం చేసినట్లు బీజేపీ మేయర్ నటించారు. శిబిరంలోని బెడ్పై పడుకున్న ఆయన కేవలం ఫొటోలకు ఈ మేరకు పోజు ఇచ్చారు. రక్తం తీసుకునేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించగా వెంటనే బెడ్ పైనుంచి లేచి అక్�
ఎల్జీబీటీక్యూఐ (స్వలింగ సంపర్కం చేసే స్త్రీ, పురుషులు, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్లు) వ్యక్తులు రక్తదానం చేయవచ్చా లేదా అనే విషయంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. రక్తదాతల నిబంధనలు-2017ను సవాల