Blood Donation | రక్తదానం మహాదానమని, రక్తదానం పై అందరూ అవగాహన పెంచుకోవాలని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు.
మనిషికి శ్వాసించడం ఎంత అవసరమో రక్తం కూడా అంతే ముఖ్యం. శ్వాస ద్వారా మనం పీల్చుకున్న ఆక్సిజన్ను.. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలతోపాటు అన్ని అవయవాలకు చేరవేసేది రక్తమే.
రక్తదానంపై యువకుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని కిమ్స్ ఆసుపత్రి గ్రూప్ చైర్మన్, ఎండీ డాక్టర్ భాస్కర్రావు అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం నిర�
ప్రతిఒక్కరూ స్వచ్ఛందగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత కోరారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మంచిర్యాల వైద్య, ఆరోగ్యశాఖ, ఇండియన్ రెడ్ �
పదేండ్ల కాలంలో.. 34 సార్లు రక్తదానం చేసి... ఎందరో ప్రాణాలు నిలిపాడు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన నరేశ్. బీ నెగిటివ్ బ్లడ్ కావాల్సిన వారికి అందుబాటులో ఉంటూ.. అత్యవసర సమయాల�
కొందరికి రక్తం ఎక్కువ ఉంటే మరికొందరికి చాలా తక్కువగా ఉంటుంది. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును �
ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంల�
బాంబే బ్లడ్ గ్రూప్.. అత్యంత అరుదైన గ్రూప్ ఇది. ఇలాంటి బ్లడ్గ్రూపే కలిగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళ ప్రాణాలు కాపాడేందుకు ఓ వ్యక్తి ఏకంగా 400కుపైగా కిలోమీటర్లు ప్రయాణం చేసి రక్తదానం చేశా
తమను గెలిపిస్తే రోడ్లు వేస్తాం, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం అంటూ రకరకాల హామీలు ఇచ్చే అభ్యర్థులను చాలామందినే చూశాం. కానీ, పశ్చిమ బెంగాల్లోని ఘటల్ లోక్సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పో�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు.
ప్రమాదాలు, అనారోగ్యంతో ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడేందుకు ఆరోగ్య వంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఏసీపీ రమేశ్ అన్నారు.
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడిన మహిళా మావోయిస్టుకు ఓ జవాన్ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. చిందౌలా అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు సంచరిస్తున్నట్టు తెలుసుకొన్న డ
దానం అంటే ఉదారముగా ఇచ్చేది అని అర్థం. కానీ ఇందులో కూడా స్వార్థం ఉంది. దానం చేస్తే పుణ్యము వస్తుందని... మళ్లీ జన్మలో మంచి జరుగుతుందని చాలా మంది దానం చేస్తారు.
‘అన్ని దానాల్లో కెల్లా రక్తదానం మిన్న..’ అన్నారు పెద్దలు. అందుకే ఎవరైనా ప్రమాదానికి గురైతే వారికి సకాలంలో రక్తం అందించడం అత్యవసంర. ఇలా సకాలంలో రక్తం అందక రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అలాంటి