మంచిర్యాల : తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్(టీఎన్జీవో) అసోసియేషన్కు చెందిన మంచిర్యాల జిల్లా చాపర్ట్ తలసేమియా రోగుల సహాయార్థం శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బెల్లంపల�
మహేశ్వరం: ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అమీర్పేట్ సర్పంచ్ బస్వశ్రీశైలంగౌడ్ అన్నారు.ఆదివారం గ్రామంలో స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రిన్స్ ఇస్రా హాస్పిటల్ సౌజన్యం
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ : అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదని, రక్తదానం చేయడం ద్వారా మరోకరి ప్రాణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్నవారి కోసం ఆమన
న్యూఢిల్లీ: రక్త దానం కంటే మెరుగైన సేవ ఏదీ లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఢిల్లీలో CISF ఆధ్వ�
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నగరంలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహించిన మెగా రక్తదాన శిభిరం రికార్డ
తలసీమియా రోగుల కోసం 102మంది రక్తదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీపీ వెంకటేశ్వర్లు శేరిలింగంపల్లి, జూన్ 16 : శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పోలీసులు నిరంతర సేవలందిస్తున్నారన
ముంబై: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోమవారం రక్తదానం చేశాడు. ప్రాణాల్ని కాపాడటంలో రక్తం చాలా కీలకమని, సమయానికి దొరకక ఇబ్బందులు పడుతున్నవారు చాలా మంది ఉన�
వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి రక్తదానం చేశారు. అనంతరం తన ట్విట్టర్లో బ్లడ్ ఇచ్చే సమయంలో తీసిన ఫోటోని షేర్ చేస్తూ.. రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడ
కంటోన్మెంట్, జూన్ 13: రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సంఘం సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం హర్షనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు
సంగారెడ్డి : తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు నాడు ఓ యువకుడు రక్తదానం చేశాడు. ఈ ఘటన సంగారెడ్డిలో ఆదివారం చోటుచేసుకుంది. సలపాల అఖిల్ గౌడ్(23) అనే యువకుడు తన స�
హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి సమయంలో రక్త అవసరాలు నెరవేరే ప్రయత్నంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ఆదివారం నగరంలోని మియాపూర్లో గల ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో రక్తదాన శిబిరాన్ని నిర�
తొలి డోసు వేసుకొన్నాక వైరస్ సోకితే రికవరీ అయిన 3 నెలలకు రెండో డోసు బాలింతలు వ్యాక్సిన్ వేసుకోవచ్చు కేంద్రం కొత్త మార్గదర్శకాలు టీకా వేసుకున్న 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు న్యూఢిల్లీ, మే 19: కరోనా బార�
అత్యవసర స్థితిలో ఉన్న రోగికి రక్తం అవసరం ఉంటుంది. రోడ్డు ప్రమాద ఘటనల్లో గాయపడి సకాలంలో రక్తం అందక చనిపోయినవారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. నేటికీ రక్తదానంపై చాలామందికి సరైన అవగాహన లేదు. రక్తదానం చేస్తే న�