కంటోన్మెంట్, జూన్ 13: రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సంఘం సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం హర్షనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు
సంగారెడ్డి : తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు నాడు ఓ యువకుడు రక్తదానం చేశాడు. ఈ ఘటన సంగారెడ్డిలో ఆదివారం చోటుచేసుకుంది. సలపాల అఖిల్ గౌడ్(23) అనే యువకుడు తన స�
హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి సమయంలో రక్త అవసరాలు నెరవేరే ప్రయత్నంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ఆదివారం నగరంలోని మియాపూర్లో గల ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో రక్తదాన శిబిరాన్ని నిర�
తొలి డోసు వేసుకొన్నాక వైరస్ సోకితే రికవరీ అయిన 3 నెలలకు రెండో డోసు బాలింతలు వ్యాక్సిన్ వేసుకోవచ్చు కేంద్రం కొత్త మార్గదర్శకాలు టీకా వేసుకున్న 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు న్యూఢిల్లీ, మే 19: కరోనా బార�
అత్యవసర స్థితిలో ఉన్న రోగికి రక్తం అవసరం ఉంటుంది. రోడ్డు ప్రమాద ఘటనల్లో గాయపడి సకాలంలో రక్తం అందక చనిపోయినవారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. నేటికీ రక్తదానంపై చాలామందికి సరైన అవగాహన లేదు. రక్తదానం చేస్తే న�
కరోనా సమయంలో.. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలకు భారీ కొరత యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలి కార్ఖానాలో మెగా రక్తదాన శిబిరంలో సీపీ అంజనీకుమార్ కంటోన్మెంట్, మే 1: నగరంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలకు �
కరోనా తగ్గినవారు వారానికోసారి చేయొచ్చు 22 సార్లు ప్లాస్మా దానం చేసిన సంపత్కుమార్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): జీవితంలో మనసుకు కలిగిన ఓ బాధ ఆయనను రక్తదానం వైపు నడిపించింది. ప్రాణాపాయంలో ఉన్న ఎ�
శామీర్పేట, జనవరి 10 : జీవితంలో రెండు దానాలు గొప్పవి.. ఒకటి అన్నదానం.. రెండోది రక్తదానం. మొదటిది కడుపునింపితే.. రెండోది సాటి మనిషి ప్రాణాలు నిలుపుతుంది. ఉరుకులు పరుగుల జీవితంలో కొందరు కొంత సమయాన్ని సామాజిక కా�