హైదరాబాద్ నగరంలో వెలిసిన వాల్పోస్టర్లు బీజేపీని మరోసారి ఇరుకున పెట్టాయి. బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ కనబడుట లేదు.. అని నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి.
తప్పు చేయనివాళ్లు ఎలాంటి విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.. తప్పు చేసినవాళ్లు మాత్రం సాకులు చూపుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరుగుతున్నది.
దేశం నియంతృత్వ పాలనలోకి వెళ్లబోతున్నదని, రాజ్యాంగ ధర్మాసనాలైన ఉన్నత న్యాయస్థానాలు న్యాయాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ఆగడాలకు
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తెరవెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్న బీఎల్ సంతోష్ ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్పై జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేడీఎస్ పార్టీ, మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ప�
మ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని తెలి�
బీజేపీ దుర్మార్గ పాలనను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇర�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు కేసులో 45 రోజులపాటు రిమాండ్లో ఉన్న నిందితులు నందకుమార్, రామచంద్రభారతి గురువారం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నిమిషాల వ్యవధిలోనే బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో న
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గు కొట్టిలిల్ (జగ్గుస్వామి) దేశం విడిచివెళ్లరాదని సిట్ జారీ చేసిన లుకౌట్ నోటీసుల అమల
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందని, అందులో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార దాడులు హద్దు మీరుతున్నాయి. సోదాల ముసుగులో అధికారులు భౌతికదాడులకు పాల్పడుతుండటం అత్యంత ఖండనీయం. ప్రభుత్వ సంస్థలు అనుమానం ఉన్నవారిపై స్వేచ్ఛగా సోదాలు చేసుకోవచ్చు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో 26న లేదా 28న విచారణకు హాజరు కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు సిట్ జారీచేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నిందితుల జాబితాలో చేర్చింది. బీఎల్తోపాటు జగ్గుస్వామి, తుషార్ వెళ్లపల్లి, బీజేపీ రాష్ట్ర అధ్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుట ఈ నెల 25న హాజరుకావాలని న్యాయవాది పోగులకొండ ప్రతాప్గౌడ్ను హైకోర్టు ఆదేశించింది. సిట్ తనకు 41ఏ నోటీసు జారీ చేసిందని, అరెస్టు చేయకుండా సిట్కు ఆదే