బీజేపీ, కాంగ్రెస్.. పైకి బద్ద శత్రువులు. కానీ, వాటి ఉమ్మడి శత్రువు టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు విలువలకు వలువలు వదిలేసి ఏకమయ్యాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో లింకులను తవ్వుతుంటే బయటపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక�
కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తే బెదిరేది లేదని, తప్పు చేయనప్పుడు ఎవరికీ లొంగేది లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక నిందితులతో సంబంధాలున్న తుషార్ కనిపించకపోవడంతో సైబరాబాద్ పోలీసులు లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ) జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో జగ్గుస్వామికి సైతం ఎల్ఓసీ జారీ�
ఎమ్మెల్యేలకు ఎర కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట ఎందుకు హాజరు కాలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్దన్ సంతోష్ (బీఎల్ సంతోష్)ను హైకోర్టు మంగళవార�
ఎమ్మెల్యేలకు ఎర కేసులో అనుమానితుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భోరుమని ఏడ్చారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కరీంనగర్ అడ్వకేట్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ను సిట్ అధికారులు వరుసగా రెండో రోజు విచారించారు. సోమవారం దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించిన �
కర్ణాటకలో, మహారాష్ట్రలో విపక్ష ప్రభుత్వాలు కూలిన మాట స్పష్టం. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన మాటా అంతే నిజం. ఇదంతా స్పష్టంగా, స్ఫటిక సదృశంగా మన కండ్ల ముందున్న వాస్తవం. నిన్నా మొన్నా జరిగిన నిజం. రామచంద్ర�
గుమ్మడికాయల దొంగ.. అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది.. బీజేపీ నేతల తీరు. ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీవీ చర్చల్లో.. మీడియా సమావేశాలోల చెప్పుకొంటున్న ఆ పార్టీ నేతలు ..
తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎరకేసులో నిందితుడైన నందకుమార్ అలియాస్ నందు ఘరానా మోసగాడని ఆయన బాధితులు వాపోతున్నారు. అతనిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయి.