టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపునకు ప్రోత్సహించిన బీజేపీ దూతలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మరబెట్టు లక్ష్మీజనార్దన సంతోష్ (బీఎల్ సంతోష్ )కు, న్యాయవాది బుసారపు శ్రీనివాస్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) జారీచేసిన నోటీసులపై స్టే �
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి శుక్రవారం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ (ఇంటర్లొక్యూటరీ అప్లికేషన్-ఐఏ) దాఖలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ లక్ష్మీ
నిగూఢ యుద్ధ ప్రకటన ఒకటి జరిగింది తెలంగాణపై.. నిశ్శబ్దంగా! ఢిల్లీలోని అధికార మందిరాల సాక్షిగా
యుద్ధ వ్యూహ రచన చేసారు తెలంగాణపై..నిశ్చలంగా!నిత్యం ధర్మ పన్నాలు వల్లించే అత్యున్నత స్థాయి వ్యక్తులే కుంచిత మన�
తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రచేసి అడ్డంగా దొరికిపోయిన బీజేపీ.. మరో మూడు రాష్ర్టాల్లోనూ ఇదే తరహా కుట్రకు పావులు కదిపినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైనట్టు అధికారవర్గాలు తెలిపాయి.
ఎంటెక్ చదివి సన్యాసం తీసుకున్నానని చెప్పిన వ్యక్తి.. నాలుగు నెలల కిందట తన భార్య, అత్త పేరుపై రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అక్కడ చెప్పుకున్నది గుడిలో పూజారిగా.. అసలు వేషం మాత్రం దళారి.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నిన ఉదంతంలో.. తెరవెనుక కథ నడిపించిన బీజేపీ పెద్ద తలకాయల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు న్యాయస్థానానిక�
బొమ్మరబెట్టు లక్ష్మీజనార్దన సంతోష్.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో అందరూ ఆసక్తిగా ఆరా తీస్తున్న బీఎల్ సంతోష్ పూర్తిపేరు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో టాప్-4లో ఉన్న కీలకనేత ఈయన.