జమ్ము కశ్మీర్కు గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని కోరుతూ శాసన సభ బుధవారం చేసిన తీర్మానంపై బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా రెండో రోజు గురువారం సభలో తీవ్ర నిరసన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతిలో బీజేపీ పావులా మారిందని, ఆయన రాజకీయ అవసరాల కోసం పార్టీని వాడుకుంటున్నాడని పాతతరం బీజేపీ నేతలు, సంఘ్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని జమ్ముకశ్మీర్ శాసనసభ బుధవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ ప్రత్యేక హోదాను పునరుద్ధరించేందుకు రాజ్యాంగపరమైన యంత్రాంగం కోసం కృషి చేయాలని కేంద్ర ప్రభుత
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’, కాంగ్రెస్ నాయకత్వంలోని ‘మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)’ కూటముల రాజకీయాలు కులాల చుట్టే తిరుగుతు
రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా రయ్యిరయ్యిమని ప్రగతి పథంలో పరుగులు తీయించిన కేసీఆర్ అంటే ప్రత్యర్థుల గుండెల్లో దడ. ఒకరు కేసీఆర్ గుర్తులు చెరిపేస్తానని శివాలు తొక్కుతుంటే మరొకరు ఎక్స్పైరీ డేట్ అని �
జార్ఖండ్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలుచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. యూసీసీ నుంచి గిరిజనులకు మినహాయింపు కల్పిస్తామని ఆయన తెలిపారు.
Jagadish Reddy | రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దొంగ లెక్కలతో రుణమాఫీ చేశామని ప్రభుత్వం అంటోంది. రుణమాఫీని దేశం మొత్తం చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీ�
BJP | కాంగ్రెస్, బీజేపీ(BJP) పార్టీలు అంతర్గతంగా సహకరించుకుంటూ పచ్చని తెలంగాణలో చిచ్చుపెడుతున్నా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాజాగా బీఆర్ఎస్ చేస్తున్న వాదనలకు మరోసారి బలం చేకూరింది.
ప్రధాని మోదీ 2019 నుంచి పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన అంశమేదైనా ఉందంటే అది జమిలి మాత్రమేనని చెప్పవచ్చు. 2022లోనే జమిలి ఎన్నికల ప్రక్రియ ఆచరణలోకి రావాల్సి ఉన్నప్పటికీ, కరోనా కారణంగా అది వాయిదా పడింది. అంతేకాద�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని డిండోరీ జిల్లా ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. గాయపడిన రామ్రాజ్ మరవి (28) చికిత్స పొందిన పడకపై రక్తాన్ని ఆయన భార్య, ఐదు నెలల గర్భిణి అయిన రోషిణి చేత కడిగిం�
జమ్ము కశ్మీర్లో వరుస ఉగ్రవాద ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు పట్టుబడితే చంపొద్దని
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియగా, రెండు ప్రధాన రాజకీయ కూటముల నుంచి 150 మందికిపైగా రెబల్స్ బరిలోకి దిగారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నాయకత్వంలోని ఎంవీఏ కూట�