దివ్యాంగుల పింఛన్ పెంచేలా రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
Show Cause Notice | పార్టీ ఎమ్మెల్యేకు బీజేపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది. గతంలో అనేకసార్లు షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ తీరు మారకపోవడాన్ని విమర్శి�
అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కష్టసుఖాల్లో బీఆర్ఎస్ పార్టీయే పాలుపంచుకుంటుదని మాజీ చీఫ్విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ పేర్కొన్నారు. హనుమకొండ 49వ డివిజన్ నాగేంద్
ఆదివారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సింహగర్జన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మాలలు పెద్దఎత్తున తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. కులవివక్షపై సు�
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి పదవుల పంపకంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది. ఉప ముఖ్యమంత్రికే హోం శాఖను ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్నది. తమ నేత షిండేను పక్కనబెట్టే ప్రయత్నాలు జరు�
ముస్లింలకు ఓటు హక్కును నిరాకరించాలంటూ ప్రకటన చేసిన ఒక్కలిగ పీఠాధిపతిపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేయడంపై కేంద్ర మంత్రి కుమార స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అరాచ
యూపీలోని ‘సంభల్' హింసాత్మక ఘటనలపై వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ప్రయత్నించింది. శనివారం ఎస్పీ బృందం సంభల్ చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు
Purandeswari | బియ్యం అక్రమ రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్యలు సరైనవే అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ బియ్యంపై తాము కూడా ప్రశ్నించామని గుర్తు�
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఒక పక్క బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే కాబోయే సీఎం అని అనధికార ప్రచారం జరిగినా దానిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించ లేదు.
విప్లవాల యుగం మనది విప్లవిస్తే జయం మనది. చెరసాలలు ఉరికొయ్యలు వెలుగును వంచించలేవనే నాటి పోరాట రగల్జెండా నినాదిలిప్పుడు తెలంగాణ దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్నయి. తీవ్ర నిర్బంధాలు, చెరసాలను ఛేదిం�
మతతత్వ, పెట్టుబడిదారీ బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు వామపక్షాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డీ రాజా పిలుపునిచ్చారు.
KTR | గుజరాతీ గులాంలు.. ఢిల్లీ కీలుబొమ్మలతో తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి కచ్చితంగా ప్రమాదం ఉంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
Former BJP MLA Beaten | బీజేపీ మాజీ ఎమ్మెల్యే వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దురుసుగా ప్రవర్తించిన మాజీ ఎమ్మెల్యేను వారు కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మ�