జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ బుధవారం జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరుగుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 25సార్లు ఢిల్లీకి ఎవరి కాళ్లు మొక్కడానికి వెళ్లారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ రెండుమూడు రోజులు అక్కడే మకాం వేశారన�
హైదరాబాద్లో పట్టపగలే మరో దారుణం జరిగింది. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం బీజేపీ లీగల్ సెల్ సిటీ కో-కన్వీనర్ ఆవుల కల్యాణ్ వంశీకర్ (45)పై గుర్తుతెలియని ఆగంతకులు విచక్షణారహితంగా దా�
Pawan Kalyan | ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూసుకెళ్తున్నారు. జగన్ను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ, బీజేపీలను ఒక కూటమిగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని �
మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండు కూటములు విదర్భ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. 62 నియోజకవర్గాలు ఉన్న విదర్భలో పాగా వేస్తే అధికారానికి దగ్గరైనట్టే అని కూటములు లెక్కలు వేసుకుంటున్నాయి
నిన్న, మొన్నటి వరకు ఒకేమాట, ఒకే బాటగా నడిచిన ఆ అన్నదమ్ముల మధ్య కోల్డ్వార్ నడుస్తున్నదా? వారిద్దరి మధ్య దూరం పెరిగిందా? ఆరు నెలలుగావారిద్ద మధ్య మాటలు లేవా?
రాష్ట్రంలో పదేండ్లు ప్రజలను ప్రతీ అంశంపై రెచ్చగొట్టి, వారి మెదళ్లలో విషబీజాలునాటి కేసీఆర్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినందుకు ఇవ్వాల తగిన మూల్యం చెల్లించుకోకతప్పని వాతావరణం నెలకొన్నది.
Rahul Gandhi-BJP | వచ్చే వారం జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను తప్పనిసరిగా మందలించాలని బీజేపీ కోరింది.
Bandi Sanjay | ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడంపైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బండి సంజయ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఏం సాధించారని ప్రజా విజయోత్సవాల
Uddhav Thackeray | తాము బీజేపీతో 30 ఏండ్లు మిత్రపక్షంగా కలిసి ఉన్నా గుర్తింపు కోల్పోని శివసేన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా ఎలా మారిపోతుందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిలదీశారు.
Bandi Sanjay | తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్�
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jarkhand CM), జార్ఖండ్ ముక్తిమోర్చా (JMM) పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ (Hemanth Soren) బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ గత రెండు దశాబ్దాలుగా జార్ఖండ్ రాష్ట్రాన్ని ని�
YS Sharmila | ఏపీలోని కూటమి ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు, వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ ఇద్దరూ కేంద్రంలోని బీజేపీకి ఊడిగం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా భూముల కుంభకోణంపై విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో కీలక పరిణామం జరిగింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) సభ్యులు గురువారం సమావేశమై, 50:50 స్కీమ్లో కేటాయించ