సువిశాల భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే. కానీ, దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోదీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ దారి చూపుతున్నారు. ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఆదుకుంటున్నారు. ఇదేదో వ్యంగ్యంగా చెప�
బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్క�
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో35 ఏళ్ల బీజేపీ కార్యకర్తను నక్సలైట్లు హతమార్చినట్లు అధికారి ఒకరు బుధవారం తెలిపారు. గడచిన వారం రోజుల్లో బీజాపూర్ జిల్లాలో ఐదుగురు పౌరుల
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి స్పష్టం చేశారు. ‘ఇండియా’ కూటమిలోని ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో జతకట్టనున్నాయన్న ఊ�
అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్తో కాంగ్రెస్కు సంబంధాలు, అదానీ అవినీతి అంశాలు పార్లమెంట్ను కుదిపేశాయి. సభ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే రాజ్యసభ, లోక్సభ పలుమార్లు వాయిదా పడ్డాయి.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (SM Krishna) కన్నుమూశారు. గతకొంత కాలంగా వృద్ధాప్యం రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్లో తుదిశ్వాస వ�
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలువనున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నా రు. మూడు రాష్ర్టాలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బ�
R Krishnaiah | బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్యకు మళ్లీ రాజ్యసభ పదవి వరించింది. భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది.
Shashi Tharoor | అమెరికా ప్రధాని మోదీని, వ్యాపారవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకుని భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన 8 జిల్లాలలో 2024లో 800 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మహాయుతి కూటమి సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు చాలా రోజులే తీసుకున్నది. ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గద్దెనెక్కారు. చివరి నిమిషం దాకా సీఎం పదవి క�
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం �
Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం (Maharashtra CM) అభ్యర్థిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్నే (Devendra Fadnavis) మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు.
దివ్యాంగుల పింఛన్ పెంచేలా రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.