కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ మొండి చెయ్యి చూపడం సరికాదని, రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారో చెప్పాలని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బట్టు రాజశేఖర్ ప�
‘నా ఘర్ కే నా ఘాట్ కే’ అనేది హిందీ సామెత. తెలుగులో దీని అర్థం ‘రెంటికి చెడ్డ రేవడి’ అని. కేంద్ర బడ్జెట్ చూశాక తెలంగాణ పరిస్థితి అచ్చంగా అలానే తయారైంది.
అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించడం సర్వసాధారణం. కానీ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జె
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్పై తమకు ఎలాంటి ఆసక్తి లేదని కేటీఆర్ (KTR) అన్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఉంటుంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను మంగళవారం ప్రవేశపెట్టనున్నది. దీంతో వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిల�
కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం 2024-25కు సంబంధించి నేడు ప్రవేశ పెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది. ఈ సారి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులుంటాయి? పేద, మధ్య తరగతికి దక్క�
మిత్రపక్షం జేడీయూకి కేంద్రంలోని అధికార బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రతిపాదనలు, ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేసింది.
Economic Survey : దేశం పేదరికం, నిరుద్యోగంతో సతమతమవుతుంటే సమస్యలను కప్పిపుచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సర్వేలో వెల్లడించడం విచారకరమని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా అన్నారు.
లోక్సభ ఎన్నికల ఫలితాల షాక్తో ఉత్తరప్రదేశ్ బీజేపీలో బయటపడ్డ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య వైరం రచ్చకెక్