NEET Scam : దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజ్తో యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆసక్తికరమైన చర్చను లేవనెత్తారు. అదేమిటంటే.. ‘బీజేపీ నియమం ప్రకారం 75 ఏండ్లు దాటిన వారికి ఎలాంటి బాధ్యత అప్పగించరు.
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిన వివాదం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తున్న నేపథ్యంలో ఓ ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
గుజరాత్లోని కళాశాల ప్రవేశాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సాక్షాత్తూ అధికార బీజేపీ ఎమ్మెల్యేనే ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే కిషోర్ కనాని ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.
18వ లోక్సభ స్పీకర్గా అధికార ఎన్డీయే కూటమి బలపర్చిన అభ్యర్థి, బీజేపీ ఎంపీ ఓం బిర్లా బుధవారం ఎన్నికయ్యారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కే సురేశ్పై ఆయన విజయం సాధించారు.
పాత పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తే స్పీకర్ పదవికి విపక్షాలు పోటీ పెట్టబోవనే ప్రతిపాదన వచ్చినా.. బీజేపీ అందుకు నిరాకరించింది.
Supriya Shrinate : మహిళలపై వేధింపులు, నేరాలు జరిగినప్పుడు బీజేపీ మహిళా నేతలు ఎందుకు ముఖం చాటేస్తారని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనటే ప్రశ్నించారు.
లోక్సభ స్పీకర్ పదవికి ఈ సారి ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు.
చేయూత పథకం కింద సామాజిక పింఛన్ల సొమ్ము ను బకాయిలతో సహా జూలై 2లోపు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, లేకుంటే మూడు నుంచే ఉద్యమ కార్యాచరణ రూ పొందిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్
లోక్సభలో రెండోరోజు తెలంగాణకు చెందిన 15మంది సభ్యు లు ప్రమాణం స్వీకారం చేశారు. అత్యధిక మంది తెలుగులో ప్రమాణం చే యగా, ఇంగ్లిష్లో కొందరు, ఉర్దూ, హిందీలో ఒక్కొక్కరు ప్రమాణం చేశా రు.