తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకున్నదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ జనరల్ సెక్రటరీ పీవీఎస్ శర్మ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
బీజేపీ పాలిత గుజరాత్లో దళితులపై దాడులు ఆగడం లేదు. సంప్రదాయ తలపాగా ధరించి కళ్లజోడు పెట్టుకుని దిగిన ఫొటోను తన ఇన్స్టాలో షేర్ చేశాడన్న ఆగ్రహంతో ఒక దళిత యువకుడిని కొందరు అగ్రవర్ణాల వ్యక్తులు చావబాదారు.
కేరళ ప్రభుత్వం తీసుకున్న అసాధారణ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఐఏఎస్ అధికారిని కే వాసుకిని విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ ఈ నెల 15న పినరయి విజయన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కార�
Karnataka CM Siddaramaiah -BJP | కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ‘వాల్మికి కార్పొరేషన్’లో కుంభకోణం జరిగినందుకు బాధ్యత వహిస్తూ సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు.
రైతుల కష్టాలపై సినిమాలు తీసే చిరంజీవి, పవన్కల్యాణ్ రైతు వ్యతిరేక బీజేపీకి ఎలా మద్దతిస్తారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మ�
కన్వర్ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీచేసిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కన్వర్ యాత్ర సాగే మార్గంలోని హోటళ్లు, దాబాలు, ఇతర ఆహార విక్రయకేంద్రాలు తమ యజమానుల పేర్లను స్వచ్ఛందంగా ప్రదర్శ
బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తమ రాష్ట్ర పరిధిలో సీబీఐ ఏదైనా కేసును దర్యాప్తు చేయాలనుకుంటే ముందుగా తమ నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.