పెద్దపల్లి జిల్లాలోని కార్మిక క్షేత్రాలైన గోదావరిఖని, యైటిైంక్లెన్కాలనీ, సెంటినరీకాలనీల నుంచి కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అంతర్గత ఒప్పందంతో పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీల లక్ష్యం కేసీఆర్ను దెబ్బతియడమేనని స్పష్టంచేశారు.
సింగరేణి బొగ్గు గనుల వేలంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. వామపక్ష పార్టీలు, సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి గర్జించింది. కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాకు దిగింది.
Patolla Karthik Reddy | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతా పార్టీతో కాంప్రమైజ్ అయితే ఎమ్మెల్సీ కవిత ఎందుకు జైల్లో ఉంటది..? అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి కాంగ్ర�
బీజేపీ, జేడీయూ పాలిత బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. బుధవారం మూడు వంతెనలు/కాజ్వేలు కూలిపోయాయి. దీంతో గడచిన 15 రోజుల్లో కూలిన వంతెనల సంఖ్య 9కి చేరింది.
గుంపుమేస్త్రీనని చెప్పుకొనే సీఎం రేవంత్రెడ్డికి ఏడు నెలలైనా పాలనపై పట్టు రాలేదని, ఇంకా తడబడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్రావు ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లా�
BJD Joins Opposition | నిన్నటి వరకు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న బిజూ జనతాదళ్ (బీజేడీ) తన తీరును మార్పుకున్నది. ఇకపై పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించింది. తాజాగా ప్రతిపక్షాల చెంతకు చేరింది. వారితో కలి�
చెన్నై విమానాశ్రయంలో ఇటీవల పట్టుబడ్డ 267 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీతో సంబంధాలున్న ఓ వ్యక్తే ఈ స్మగ్లింగ్లో కీలక సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
పార్లమెంట్ సభ్యులు రాజ్యాంగ ప్రతిపై ప్రమాణం చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవరిస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని, దే శ ప్రజ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీ నిరాకరించారు. ‘నేను ఏదైతే మాట�
Rahul Gandhi | లోక్సభ (Lok Sabha)లో బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం �