Ayodhya Incident : అయోధ్యలో బాలికపై సామూహిక లైంగిక దాడి కేసు వ్యవహారంలో యూపీలోని యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్కు సొంత నియోజకవర్గమైన బీహార్లోని బెగుసరాయ్లో నిససన సెగ తగిలింది. స్థానిక దాక్ బంగ్లా రోడ్లో ఆదివారం ఓ పార్క్ శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర మంత్రిని ఏఎన్ఎం �
ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. 288 స్థానాలున్న అసెంబ్లీకి అక్టోబర్లో ఎన్నికలు జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార�
కేరళలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించిన క్రమంలో బీజేపీ సీనియర్ నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలో జరుగుతున్న గోహత్యల కారణంగానే ఇది జరిగిందని రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీని�
Sandeep Dikshit | ఢిల్లీ (Delhi) లోని మయూర్ విహార్ (Mayur Vihar) ఏరియాలో నాలుగు రోజుల క్రితం 23 ఏళ్ల మహిళ తన మూడేళ్ల కొడుకుతో సహా మ్యాన్హోల్లో పడి మరణించిన ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఢిల్లీ సర్కారు వైఫల్యంతోనే �
శాసనసభ ఎజెండాను అర్ధరాత్రి ఇచ్చారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఇచ్చిన ఎజెండా ఒకటైతే సభలో మరోటి చర్చకు పెడుతున్నారని ఆక్షేపించాయి.
ఇటీవల జరిగిన రెండు వరుస ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైన ఆ పార్టీ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. అనంతరం ఏడు రాష్ర్టాల్లో జరిగ�
Rahul Gandhi: తనపై దాడి చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు తనకు ఆ సమాచారాన్ని చేరవేసినట్లు చెప్పారు.
కర్ణాటకలో బీజేపీ పాదయాత్ర నుంచి తప్పుకుంటున్నట్టు మిత్రపక్ష జేడీఎస్ ప్రకటించింది. ముడా స్కామ్పై ఆగస్టు 3 నుంచి 10 వరకు బెంగళూరు నుంచి మైసూరు వరకు బీజేపీ చేపట్టిన పాదయాత్రలో పాల్గొనటం లేదని జేడీఎస్ నే�