TMC : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి భంగపాటు ఎదురైంది.అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేసింది.
BJP : కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ తన సొంత బలంతో గెలవలేదని యూపీ బీజేపీ చీఫ్ భూపీంద్ర సింగ్ చౌధురి అన్నారు. ముస్లిం మైనారిటీల ఓట్లను కొల్లగొట్టేందుకు ఎస్పీ, కాంగ్రెస్ వారిని భయపెట్టాయని ఆరోపించారు.
Shazia Ilmi : వివిధ రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. 11 స్ధానాల్లో విపక్ష ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేయగా, బీజేపీ కేవలం 2 స్ధానాల్లోనే గెలుపొందింది.
Rohit Arya | మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శనివారం భోపాల్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
దేశవ్యాప్తంగా ఏడు రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్తెసరు మెజారిటీతో మూడోసారి కేంద్రంలో అధికారంలో చేపట్టిన బీజేపీకి కొద్ది రోజుల్లోనే మరోసారి భంగపాటు �
విభజన చట్టం షెడ్యూల్ 13లో పేర్కొన్నట్టుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్చేశారు.
Assembly bye-elections | ఉప ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. కానీ ఉత్తరాఖండ్లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
Nitin Gadkari | కాంగ్రెస్ను అధికారం నుంచి గద్దె దింపడానికి దారితీసిన తప్పిదాలను బీజేపీ పునరావృతం చేయవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ మేరకు సొంత పార్టీని హెచ్చరించారు. భిన్నత్వం ఉన్న పార్టీ బీజేపీ �
boianpalli vinod kumar | బీఆర్ఎస్లో గెలిచి వేరే పార్టీలో చేరుతున్న వాళ్లను చూసి బాధపడాల్సిన పనిలేదని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. వాళ్లు అప్పుడు అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నామని చెప్పార
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది బీజేపీతో టచ్లో ఉన్నారని.. అయితే రాజీనామా చేసి రావాలని షరత