Jharkhand : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్చార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Hooch Tragedy : తమిళనాడులోని కళ్లకురిచిలో నాటుసారా ఘటనలో 56 మంది మరణించిన ఘటనపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పాలక డీఎంకే, కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు.
Water Crisis : ఢిల్లీలో నీటి సంక్షోభానికి నిరసనగా ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ విమర్శలు గుప్పించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మరిచిపోయిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలుకు గ్యారంటీనే లేకుండాపోయిందని ఎద్ద�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి గనులను ప్రైవేటుపరం చేసినా సంస్థ ప్రయోజనాలే తమకు ప్రాణసమానమని భావించి నాటి ప్రభుత్వం తట్టెడు మట్టిని కూడా తవ్వనీయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకర
లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఏడుసార్లు వరుసగా నెగ్గిన బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ను ఎన్నిక చేసినట్టు బీజేపీ చేసిన ప్రకటన ఇండియా కూటమికి ఆగ్రహం తెప్పించింది.
సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన చెబుతున్న అబద్ధాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. రేవంత్, ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్ధాల ప్రచారం చూసి జోసెఫ్ గోబెల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున�
బొగ్గు గనుల వేలం వెనుక మరొక అదృశ్యశక్తి ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెర వెనక ఉన్న ఆ అదృశ్యశక్తి ఎవరో బహిర్గతం కావాలని పేర్కొన్నారు.
KTR | తెలంగాణ నేలపై.. సింగరేణి గొంతు కోస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టికి బాధ లేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రంది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు తెలంగాణ ప్�
దేశంలో బొగ్గు గనులతోపాటు ఇతర ఖనిజాలను వేలం ద్వారా అమ్మి సొమ్ము చేసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు సిద్ధమైంది. అందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కూడా వత్తాసు పలుకుతున్నట్టు తెలుస్తున్నది.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమదే అధికారం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పార్టీకి రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారని, రాబోయే శ�