పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్పై అత్యాచారం, హత్య జరగడంతో ఆందోళనతో ఆ రాష్ట్రం అట్టుడుకుతున్నది. వైద్య విద్యార్థులు ప్రారంభించిన ఆందోళన కాస్త బీజేపీ శ్రేణుల రంగప్రవేశంతో రాజకీయ ఉద్యమంగా మారిపోయింది. స్వా
గత లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బలహీనపడిన బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్టాలు చేజారిపోకూడదని కొన్ని నష్ట నివారణ చర్యలను చేపట్టింది. ‘అగ్నివీర్' పథకం నిబంధనల సడలింపు ప్రక్రియ ఇందులో భాగమే. బడ్జె�
BJP : బీజేపీ సమాయత్తం అవుతున్నది. ఆఫీసు బేరర్లతో మీటింగ్ పెట్టింది. ఈ నెల 17వ తేదీన ఆ సమావేశాలను బీజేపీ నిర్వహించనున్నది. ఆ మీటింగ్కు రాష్ట్ర అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు హాజరుకానున్నారు.
‘ప్రతి ఇంటిపై తిరంగా జెండా ఎగరేయాలి. జాతీయ వాద భావజాలంతో పని చేయాలి’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగ
బండి సంజయ్ కేంద్ర మంత్రా? లేక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధా? అని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి నిలదీశారు. రేవంత్ను తిడితే కాంగ్రెసోళ్లే సరిగా పట్టించుకోవటం లేదని, కానీ బండి సంజయ్ న్యూఢిల్ల
Ravula Sridhar Reddy | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో రావు�
కేంద్రం కొత్తగా మంజూరు చేసిన పాండురంగాపురం-మల్కాన్గిరి కొత్త రైల్వేలైన్ బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ అవసరాలు తీర్చేలా ఉన్నదని, కేంద్రం ఇప్పటికైనా బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తెలంగ
ప్రజలు తన మాట వినకపోవడంతోనే మంత్రివర్గం నుంచి తప్పుకున్నానని రాజస్థాన్ మాజీ మంత్రి, బీజేపీ నేత కిరోడి లాల్ మీనా (Kirodi Lal Meena) అన్నారు. గత 45 ఏండ్లుగా తాను ప్రజలకు సేవచేస్తున్నానని, అయినప్పటికీ వారు తన మాట పట్ట�