తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను నేడు పాలకపక్షమైన కాంగ్రెస్ సమర్థించుకుంటున్న తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ కూటమికి నాయకత్వం వహిస్తున్న మరో జాతీయపక్ష�
విద్యుత్తు కమిషన్ చైర్మన్ను మార్చాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుబడుతున్నారా? అంటూ జస్టిస్ నర్సింహారెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
లోక్సభ ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి ఉత్తరప్రదేశ్ బీజేపీ బయటపడటం లేదు. ఇంతకాలం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటే శాసనంగా నడిచిన ఆ పార్టీలో ఇప్పుడు అసంతృప్త గళాలు వినిపిస్తున్నాయి.
Suvendu Adhikari | మైనారిటీల మద్దతు లేకపోవడమే లోక్సభ ఎన్నికల్లో పార్టీ పేలవ పనితీరుకు కారణమని పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చాను రద్దు చేయాలని ఆయ�
Shivraj Singh Chouhan : జార్ఖండ్ను విధ్వంసం నుంచి కాపాడి, ప్రజల సహకారంతో కాషాయ సర్కార్ను ఏర్పాటు చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
రాజ్యసభలో అధికార బీజేపీ బలం 86కు పడిపోయింది. పెద్దల సభలో శనివారంతో నలుగురు నామినేటెడ్ ఎంపీల పదవీకాలం ముగిసింది. రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్ సింగ్. మహేశ్ జెఠల్మానీ రిటైర్ అయ్యారు.
BJP's Rajya Sabha Tally Dips | రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం తగ్గింది. (BJP's Rajya Sabha Tally Dips) ఎన్డీయే బలం కూడా మెజారిటీ మార్కు కంటే 12 దిగువన ఉంది. నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం శనివారంతో పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ సభ
దేశప్రజలను మతప్రాతిపదికగా విభజించి ఓట్లు దండుకొనే రాజకీయాలకు కాలం చెల్లిందని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్ అన్నారు. ఇటీవల జరిగి�
అతి విశ్వాసమే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ప్రజలు అధికార బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. 2019లో 62 ఎంపీ స్థానా
సీఎం రేవంత్రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ పర్యటనకు వస్తున్న సందర్భంగా పోలీసులు యువజన నాయకులను ముందుస్తుగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు అట్ల రంజిత్రెడ్డి అన్నారు.