స్వరాష్ట్రం సిద్ధించిన పదేండ్ల తర్వాత పాలనా పగ్గాలు కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాల అమల్లో కొన్ని లోటుపాట్లు జరిగినందుకే ప్రజలు కాంగ్రెస్�
ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో టెర్మినల్-1 కూలి ఒకరు మరణించిన ప్రమాదం తర్వాత విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ ఇప్పుడు ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది.
మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గుబ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపాలని, నేరుగా సింగరేణి కంపెనీకి అప్పగించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు.
అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ.. గోబెల్స్ను మించిపోయారని, దేశ చర్రితలో ఏ ప్రధానీ చెప్పనన్ని అబద్ధాలు చెప్పిన రికార్డును సొంతం చేసుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
Hemant Soren | జార్ఖండ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీని కోసం కృషి చేస్తానని శపథం చేశారు. దేశంలో సామాజిక నిర్మాణాన్ని నాశనం చేయడంలో బీజేపీక
ఆదిలాబాద్ మాజీ రమేశ్ రాథోడ్ (Ramesh Rathod) కన్నుమూశారు. శనివారం ఉదయం ఉట్నూర్లోని తన నివాసంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు వాటి నాణ్యతపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.
NEET Scam : దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజ్తో యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆసక్తికరమైన చర్చను లేవనెత్తారు. అదేమిటంటే.. ‘బీజేపీ నియమం ప్రకారం 75 ఏండ్లు దాటిన వారికి ఎలాంటి బాధ్యత అప్పగించరు.
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిన వివాదం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తున్న నేపథ్యంలో ఓ ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.