AAP : దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) ఆదివారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ, ఆ పార్టీ నేత రాంవీర్ సింగ్ బిధూరీల సమక్షంలో పలువురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరార
‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అని ఘోషించిన ప్రపంచంలో స్త్రీకి బతికి ఉండటమే పెద్ద వరమైపోయింది. బతికి ఉన్నవారికి కూడా అవమానాలు లేని బ్రతుకు మృగ్యమైపోయింది.
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తూ 65ఏండ్లు నిండిన టీచర్లను, ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేసి సీఎం రేవంత్రెడ్డ్డి ఢిల్లీకి సంచులు మోస్తున్నారని, పాలన పక్కన పెట్టి వారానికి రెండు సార్లు ఢిల్లీకి వెళ్తున్నారని, దేవుళ్లను మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రికే
రైతు రుణమాఫీ అమలులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) విమర్శించారు. కనీసం సగం మందికి కూడా రుణాలు మాఫీ చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిలా ర�
BSP Chief Mayawati : వర్గీకరణతో పాటు క్రీమీలేయర్ గుర్తింపు అంశాలతో ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని మాయావతి ఆరోపించారు. ఇక ఈ అంశంపై మౌనంగా ఉన్న విపక్ష కూటమి ప్రమాదకరంగా మారినట
అటు చూస్తే కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం.. ఇటు చూస్తే అదానీతో ‘పారిశ్రామిక’ స్నేహం.. అటు ఖర్గేను, రాహుల్గాంధీని కాదనలేక, ఇటు అదానీని అనలేక సీఎం రేవంత్రెడ్డి సతమతమయ్యారు.
బీజేపీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు గురువారం సమన్లు జారీచేసింది. వచ్చే నెల 25న ఆయనగానీ, ఆయన తరఫున న్యాయవాది గానీ కోర్ట�
అదానీ వ్యవహారంలో సీఎం రేవంత్రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం రేవంత్రెడ్డికి రాసిన బహిరంగ లేఖను విడుదల చే
Priyank Kharge : కర్నాటకలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని రాష్ట్ర గవర్నర్ పేర్కొనడం తనకు విస్మయం కలిగించిందని కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ల్యాటరల్ ఎంట్రీ భర్తీ విధానం పురిట్లోనే సంధికొట్టింది. విపక్షాలు, స్వపక్షాల వ్యతిరేకత నడుమ మోదీ సర్కార్ వెనక్కి తగ్గక తప్పలేదు. కేంద్రంలోని పలు విభాగాల్లో డైరె
డీఎంకే వ్యవస్థాపకుడు ఎం కరుణానిధి శత జయంతి ఉత్సవాలు తమిళనాడు రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలపై ఊహాగానాలకు తెరతీశాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనూహ్యంగా దివంగత నే�
దేశవ్యాప్తంగా 16 మంది సిట్టింగ్ ఎంపీ, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
Mayawati | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి బీజేపీ, కాంగ్రెస్పై మండిపడ్డారు. దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.