బీజేపీ, జేడీయూ పాలిత బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. బుధవారం మూడు వంతెనలు/కాజ్వేలు కూలిపోయాయి. దీంతో గడచిన 15 రోజుల్లో కూలిన వంతెనల సంఖ్య 9కి చేరింది.
గుంపుమేస్త్రీనని చెప్పుకొనే సీఎం రేవంత్రెడ్డికి ఏడు నెలలైనా పాలనపై పట్టు రాలేదని, ఇంకా తడబడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్రావు ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లా�
BJD Joins Opposition | నిన్నటి వరకు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న బిజూ జనతాదళ్ (బీజేడీ) తన తీరును మార్పుకున్నది. ఇకపై పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించింది. తాజాగా ప్రతిపక్షాల చెంతకు చేరింది. వారితో కలి�
చెన్నై విమానాశ్రయంలో ఇటీవల పట్టుబడ్డ 267 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీతో సంబంధాలున్న ఓ వ్యక్తే ఈ స్మగ్లింగ్లో కీలక సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
పార్లమెంట్ సభ్యులు రాజ్యాంగ ప్రతిపై ప్రమాణం చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవరిస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని, దే శ ప్రజ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీ నిరాకరించారు. ‘నేను ఏదైతే మాట�
Rahul Gandhi | లోక్సభ (Lok Sabha)లో బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం �
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ని ఉద్దేశించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు లోక్సభలో గందరగోళం సృష్టించాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ సభ్యులు తీ�
నిరుద్యోగుల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు.
పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర సోమవారం లోక్ సభలో బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత లోక్సభలో తనను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ‘నా నోరు మూయించాలని వారు (బీజేపీ) ప్రయత్నించారు.
ఈ ప్రభుత్వంలో ఆరు రకాల అవినీతిని ఆధారాలతో బయటపెట్టినా, ఒకదాని మీద కూడా చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెళ్లారు. హైదరాబాద్కు వచ్చిన గోయల్ను సీఎం రేవంత్ తన నివాసానికి ఆహ్వానించి సాదరస్వాగతం పలికారు.
Woman Beaten Up | జనం చుట్టూ గుమిగూడి చూస్తుండగా మహిళను ఒక వ్యక్తి దారుణంగా కొట్టాడు. మరో వ్యక్తిపై కూడా అక్కడున్న వారు దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘వీధి తీర్పు’పై విమర�