కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూకుంభకోణం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈ స్కామ్కు సంబంధించి సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్, మరో వ్యక్�
ఆర్థిక సరళీకరణలు ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం ఒక్కోరంగంలో తన బరువు, బాధ్యతల నుంచి తప్పుకోవడం సాధారణ విషయమైంది. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం దగ్గరి నుంచి ఉద్యోగులకు పింఛన్ల చెల్లింపును ఉపసంహరించుకోవ�
కేంద్రంలోని బీజేపీ సర్కారు రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆశ కార్యకర్తలు, పారిశుధ్య, ఇతర రంగాల కార్మికులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ప్రధాన ద్వారం �
ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన యూపీలోని నాథూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఓమ్ కుమార్ ఓటర్లపై విరుచుకుపడ్డారు. ‘నాకు ఈసారి ఓటేయని ప్రజలను మరోసారి ఓటేయమని అడగడం, వారి పట్ల వివక్ష లేకుండా పని చేస్త�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు సీఎం రేవంత్రెడ్డిని విడిచి పెట్టేది లేదని కేంద్ర బొగ్గు, గనులు శాఖ మంత్రి కిషన్రెడ్డి హెచ్చరించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల
పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిల
లోక్సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ ఎంపీగా బీజేపీ నేత కే సుధాకర్ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా ఆయన అభిమానులు సోమవారం పెద్దయెత్తున ‘మం దు పార్టీ’ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వందలాది మందికి మద్యం సీసా�
కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ఓ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న వీడియోపై బీజేపీ విమర్శలు చేసింది. ‘నగరాల్లోని నీటి కుంటలు అపరిశుభ్రతతో నిండిపోయి డెంగీ, మలేరియా వంటి జబ్బులు ప్రబలు�
మద్యం తాగి వాహనం నడపడమే కాక.. సైడ్ ఇవ్వలేదన్న సాకుతో ఓ సీనియర్ జర్నలిస్ట్పై ఇద్దరు దాడి చేశారు. ఇష్టారీతిన మొహంపై పిడిగుద్దులు గుద్ది పారిపోయారు. బోయిన్పల్లిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగితే..
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత రామ్నివాస్ రావత్ ఒకే రోజు కేవలం 15 నిముషాల వ్యవధిలో రెండుసార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రంలోని 26 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయం లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడా రు.