మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కర్ణాటక బీజేపీకి ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. దక్షిణ కర్ణాటకలోని పుత్తూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవ్ మతాందూర�
Jadav Lal Nath | త్రిపుర (Tripura )కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే ( BJP MLA) అసెంబ్లీ (Assembly) లో అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఎమ్మెల్యే తన ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ కనిపించ�
ముంబై-గోవా హైవే ప్రాజెక్టులో జాప్యంపై సొంత ప్రభుత్వంపైనే బీజేపీ ఎమ్మెల్యే అమిత్ సతాం విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
Prashanth Madal:బీజేపీ ఎమ్మెల్యే ఇంటి నుంచి 8 కోట్ల నగదు సీజ్ చేశారు. కర్నాటక లోకాయుక్తా అధికారులు నిర్వహించిన సోదాల్లో ఆ డబ్బు దొరికింది. దీంతో ఎమ్మెల్యే విరూపాక్షప్ప .. కేఎస్డీఎల్ చైర్మన్ పదవికి రాజీనా
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ మండల్ విరూపాక్షప్ప (Mandal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మండల్ ( Prashanth Madal) తన కార్యాలయంలో రూ.40 లక్షలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖకు చెందిన లోకాయుక్త ( Lokayukta)
ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు జయనారాయణ్ మిశ్రా విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారిణి పట్ట దురుసుగా ప్రవర్తించారు. ఆమెను దూషించడమే కాకుండా నెట్టివేశారు.
Hardik Patel: హార్దిక్ పటేల్ను అరెస్టు చేయాలని గుజరాత్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. 2017 నాటి కేసులో అతను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు.
మహారాష్ట్రలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తప్ (59) మంగళవారం ఉదయం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బేనర్ (Baner) లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచినట్లు కుట
MLA GH Thippareddy | కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి(75)కి ఓ మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే మహిళ నగ్నంగా దర్శనమిచ్చింది. దీంతో ఎమ్మెల్యే క్షణాల్లోనే కాల�
త ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అభివృద్ధి చేయలేని ఓ అసమర్థత ఎమ్మెల్యేగా రఘునందన్రావు చరిత్రలో నిలిచిపోతారని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, దుబ్బాక జడ్పీటీసీ కడతల రవ�
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్లో అశాంతికి ఆజ్యం పోశాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి నగరంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై అలజడి, ఆందోళనలు చెలరేగటంతో మంగళవారం పోలీసులు కేసు నమోదు