కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ పేద రైతులపాలిట రాబందుగా మారాడు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కొంత భాగాన్ని తనకు ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఎమ్మెల్యే, ఆయన కుమారుల వేధ�
లక్నో: అల్లర్లకు పాల్పడిన వారికి రిటర్న్ గిఫ్ట్ అంటూ ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వివాదస్పమైంది. సుమారు 9 మంది వ్యక్తులను ఇద్దరు పోలీసులు లాఠీలతో దార�
నియోజకవర్గంలో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన ఓ మహిళా బీజేపీ ఎమ్మెల్యే ఓ పేద మహిళతో కాళ్లు కడిగించుకున్న ఘటన త్రిపురలోని బధర్ఘట్ నియోజకవర్గంలో జరిగింది
విపక్ష పార్టీ నేతలను అరెస్టు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న బీజేపీపై ప్రతిచర్య మొదలైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బెదిరింపులకు పాల్పడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ�
బిహార్ బీజేపీ ఎమ్మెల్యే దర్భంగా జిల్లా కియోటి పోలీస్ స్టేషన్లో ఖాకీ కుర్చీలో కూర్చుని కేసు డైరీ గురించి వాకబు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారతదేశంలో ఉండాలంటే ‘రాధే రాధే’ అనాల్సిందేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మయంకేశ్వర్ శరణ్సింగ్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించి�
యూపీలో అధికార పార్టీ నేతకు దారుణ పరాభవం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే విక్రమ్ సైనీ కారును చుట్టుముట్టి తరిమికొట్టిన గ్రామస్థులు భయంతో వెళ్లిపోయిన బీజేపీ నాయకుడు ఎన్నికల వేళ కాషాయ పార్టీలో గు�
BJP MLA | దేశంలో పలురాష్ట్రాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై దేశం మొత్తం ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఈసారి ఎవరు గెలుస్తారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక్కడ బీజేపీ వ్యతిరేకత �
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీని వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో ఎమ్మెల్యే ముకేశ్ వర్మ ఆ పార్టీకి గుడ్బై చెప్పేశాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. భారతీయ జనతా పార్టీకి వీ
లక్నో: తాను బీజేపీలోనే ఉన్నానని, ఆ పార్టీకి రాజీనామా చేయలేదని ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి తెలిపారు. పార్టీకి తాను చాలా అంకితభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. బీజేపీకి రాజీన