మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde) తనను క్రిమినల్గా మార్చాడని బీజేపీ ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్ (MLA Ganpat Gaikwad) ఆగ్రహం వ్యక్తంచేశారు. భూ వివాదంలో పోలీస్ స్టేషన్లోనే షిండే వర్గం శివసేన నేత మహే�
BJP MLA Ramesh Jarkiholi | సుమారు రూ.439 కోట్ల బ్యాంకు రుణం ఎగవేసినట్లు బీజేపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో ఆయనతోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
BJP MLA : మహారాష్ట్ర పోలీసుపై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే సునిల్ కాంబ్లేపై కేసు నమోదు చేశారు. పుణెలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. వేదిక మీద నుంచి దిగుతూ అక్కడ ఉన్న ఓ పోలీసు చెంప చెల్లుమనిపించా�
BJP MLA Disqualified | బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో దోషిగా తేలిన ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు. (BJP MLA Disqualified) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
UP BJP MLA Ramdular Gond | అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు స్థానిక కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నెల 12న ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి అనర్హుడు క�
BJP MLA's Staff Dies By Suicide | ప్రియురాలితో గొడవ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే నివాసంలోని సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నాడు. (BJP MLA's Staff Dies By Suicide). వీడియో కాల్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
Minister KTR | ట్విట్టర్ వేదికపైగా ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ భారీగా డబ్బును ఖర్చు చేసిందని, రూ.100కోట్లు ఖర్చ�
Tripura assembly | అధికార బీజేపీ ఎమ్మెల్యే అశ్లీల వీడియో చూసిన ఘటనపై త్రిపుర అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం పెద్ద రచ్చ జరిగింది. బాగ్బస్సా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లక్నా�
Gujarat | ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కల్తీ ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోంది. డబ్బు కోసం గడ్డి తినే కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న కల్తీపై స�
vishkanya | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ నేతలు ఉన్నారని, అందుకే సోనియా గాంధీని అవమానించేలా ఇలా మతిలేని మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్