Bharat Bandh | కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో 25 కోట్ల మందికిపై�
Sanjay Raut | మహారాష్ట్ర (Maharastra) లో త్రిభాషా విధానం (Three Language Policy) పై అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని అమలు చేసేందుకు అధికారపక్షం ప్రయత్నాలు చేస్తుండగా.. తాము వ్యతిరేకమని ప్రత�
విద్యార్థులపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతూ తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర సర్కారు యూటర్న్ తీసుకుంది. త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గింది. పలు వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలు, రాజకీయ పార్టీల హెచ్చ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కేంద్రంలోని మోదీ సర్కారు క్రమంగా పాతరేస్తున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు రకాల ఆంక్షలు విధిస్తూ పథకాన్ని నిర్వీర్యం చేస్త
Operation Kagar | ఆపరేషన్ కగార్ను ఆపాలని కోరుతూ ఈ నెల 23న జరిగే ఛలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి యువత అధికంగా తరలి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర పిలుపుని�
America | అమెరికాలో భారతీయులకు పదేపదే అవమానాలు ఎదురవుతున్నా.. కేంద్రంలోని బీజేపీ సర్కారులో మాత్రం చలనం రావటం లేదు. ట్రంప్ రెండో పర్యాయం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను దేశం నుంచి పంపి�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలతో రైతులను మోసం చేశాయని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Arvind Kejriwal | బీజేపీ సర్కారు (BJP govt) అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఢిల్లీని నాశనం చేసిందని ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విమర్శించారు.
రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నరేంద్ర మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని రాజ్యాంగ సంస్థలు హైజాక్ అయ్యాయని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆదివారం కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీల�
Jyoti Malhotra | రెండేండ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హర్యానకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్'ను నిలిపివేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె జాతీయ మీడియాచానల్తో మాట్లాడు తూ.. నక్సలైట్లను అంతం చేయాలన్న పంతంతో బీజేపీ ము�