Haryana Government | హర్యానాలో బీజేపీ సర్కారు మెజారిటీ కోల్పోడంతో ఇదే అంశంపై ఇవాళ గవర్నర్ను కలిసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ సర్కారు మెజారిటీ కోల్పోయిందని, కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి పాల�
హర్యానాలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ లేనందున వెంటనే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేత, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర�
KCR | కరీంనగర్ జిల్లా దీవెనతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన రోడ్షో నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటి�
KTR | కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాడాల్సి ఉంది.. నాలుగు ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కాదు. ఎందుకంటే వారు ఢిల్లీ గులామ్లు. ఇదే గులాబీ కండువా ఎగిరితే.. పార్లమెంట్లో �
గత రెండు లోక్సభ ఎన్నికల సమయాల్లో, అధికారం చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ అనేక హామీలు ఇచ్చింది. ప్రధానంగా 2022 నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.
KCR | కేంద్రంలో మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో అడ్డగోలుగా ధరలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఆయన పాలనలో ఎవరికీ ఒరిగిందేమీ లేదని విమర్శించారు. జగిత్యాలలో ఆదివారం జరిగిన రోడ్షోలో బీజే�
KTR | ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.
దేశంలో బ్రిటిష్ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని ‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్' అని �
నదుల అనుసంధానం పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల నీటి హక్కులకు తీరని ద్రోహం తలపెడుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా గోదావరి-కావేరి అనుసంధా�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నదుల అనుసంధానం పేరిట తెలంగాణకు జీవధార అయిన గోదావరి జలాలను కొల్లగొట్టే కుట్ర చేస్తున్నదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కు
నదుల అనుసంధానం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదన ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. బీజేపీ సర్కార్ ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ఆనకట్ట ఇప్పుడు సమ్మక�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ క్యాబినెట్ మంత్రి ఆతిశీ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేస్తున్నదని అన్నారు.