కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలతో రైతులను మోసం చేశాయని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Arvind Kejriwal | బీజేపీ సర్కారు (BJP govt) అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఢిల్లీని నాశనం చేసిందని ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విమర్శించారు.
రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నరేంద్ర మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని రాజ్యాంగ సంస్థలు హైజాక్ అయ్యాయని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆదివారం కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీల�
Jyoti Malhotra | రెండేండ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హర్యానకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్'ను నిలిపివేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె జాతీయ మీడియాచానల్తో మాట్లాడు తూ.. నక్సలైట్లను అంతం చేయాలన్న పంతంతో బీజేపీ ము�
MLA Adluri Laxman Kumar | కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలను ధర్మపురి ఎమ్మెల్�
KTR | పెట్రోల్ రేట్లను సెస్సుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక దోపిడికి పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను కబళిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
KTR | కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపుపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. నిన్న పెంచిన
వక్ఫ్ సవరణల బిల్లు ఆగమేఘాల మీద లోక్సభ ఆమోదం పొందడం బీజేపీ సర్కారు ప్రాధాన్యాలకు అద్దం పడుతున్నది. సొంతంగా బలం లేకపోయినా మిత్రపక్షాల మద్దతుతో నెట్టుకురావచ్చన్న ధీమా అడుగడుగునా కనిపించింది.