తెలంగాణపై మొదటినుంచీ కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతున్నది. నిధుల కేటాయింపు, జాతీయ సంస్థల మంజూరు, ఆఖరుకు సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల మంజూరు అంశాల్లోనూ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పక్షపాత ధోరణ
తెలంగాణలోని ప్రభుత్వంలో ‘బిల్లుల చెల్లింపుల్లో 20 శాతం కమీషన్ వసూళ్ల లొల్లి’ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నదా? ఈ ప్రభా వం ఫండింగ్పై పడుతుందని ఆందోళన చెందుతున్నదా? చిల్లర గొడవలతో పార్టీకి తెల�
Konda Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూజీసీ నూతన నిబంధనల ముసాయిదాను అందరూ వ్యతిరేకించాలని ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కొండా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
Harish Rao | కాంగ్రెస్ చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు.
ఇటీవలి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా మార్చిన విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఈ నెల 1న పార్లమెంట్లో ప్రకటించిన పద్దులో ఏకంగా రూ.12
MLC Kavitha | కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎనిమిది మంది చొప్పున ఎంపీలు ఉన్నా సాధించిన
KTR | కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువుచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. గత బడ్జె�
Akhilesh Yadav | మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ (BJP) ని గద్దె దించితేనే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ (Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబడటానికి ఊతమిస్తున్న ఏపీ, బీహార్ల రుణాన్ని మోదీ క్యాబినెట్ తీర్చుకుంటున్నది. ఆ రెండు రాష్ర్టాల కోసం ప్రత్యేకంగా రూ.6,798 కోట్ల అంచనా విలువతో రెండు రైలు ప్రాజెక్టులను గురువా
Telangana | వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన 14 రాష్ట్రాలకు రూ. 5,858.60 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
రేవంత్రెడ్డి పాలన గాడి తప్పిందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సోమవా రం సిద్దిపేట ఎన్జీవోస్ భవన్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయ న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. విన�
2024 పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదు, ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర’ అని నాలుగేండ్ల కిందటే కేసీఆర్ చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
పద్దెనిమిదో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలం 303 నుంచి 240 సీట్లకు తగ్గిపోవడంతో ఇకపై పాలకపక్షం ‘హిందుత్వ దూకుడు’ మందగిస్తుందని రాజకీయ పండితులు విశ్లేషించారు.