Farmers | లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని పంజాబ్, హర్యానాలో రైతులు గట్టి దెబ్బ కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నూతన సాగు చట్టాల ఎపిసోడ్ నుంచి కమలం పార్టీ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటు�
మతం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నదని రాష్ట్ర ఐటీ, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఉప్పరిగూడ ఎక్స్రోడ్డు వద్ద పంచముఖ ఆంజనేయస్వ�
Manne Krishank | లోక్సభ ఎన్నికలను నడిపిస్తున్నది ఈసీ కాదు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి త్వరలో అడ్వైజరీ జారీచేయనున్నట్టు సమాచారం.
MP Nama Nageshwar Rao | రాజకీయ కక్షలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
బీజేపీ సర్కారు రాజ్యాంగబద్ధ్ద వ్యవస్థలను నిర్వీర్యం చేసి, వాటిని గుప్పెట్లో పెట్టుకుని, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజల హక్కులనే కాకుండా రాష్ర్టాల హక్కులను హరించి వేస్తున్నదని సీపీఎం కేంద్ర కమిటీ స�
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మతం, దేవుడి పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కుట్రపూరితంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆరోపించారు. శనివారం మండలంలోని గురుకుంటలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తో కలిసి ఏర్ప�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్ర పూరిత చర్య అని జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునాలింగయ్య అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్�
దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఛీప్ పాలిట్రిక్స్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నదని ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
గడిచిన దశాబ్దకాలంలో 5 శాతం మం ది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గొప్పగా ప్రకటించింది. 2011-12 కుటుంబ వినిమయ వ్యయ సర్వేతో పోలుస్తూ.. నీతి ఆయోగ్ తన నివేదికలో ఈ విధంగా పేర్కొం ది. కానీ,
Narayana | రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె. నారాయణ తె
కులగణనతోనే ఎస్సీ వర్గీకరణ, అన్ని కులాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మాదిగ సంఘాల రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. మాదిగల జోడో యాత్రలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని గౌతంనగర్ చౌరస్తాలో యాత్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా అవలంభిస్తున్న ఆర్థిక, మతతత్వ విధానాల వల్ల ప్రజల జీవనాధాయం పడిపోయి పేదల సంఖ్య పెరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.జి.నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు