బంజారాహిల్స్ రోడ్ నం. 3లోని ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ సంస్థకు చెందిన నితేశ్ రావుతో పాటు 12 మంది సిబ్బంది గురువారం రోడ్ నం. 3లోని బిర్యానీ వాలా రెస్టారెంట్కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. వారిక�
people fall ill | ఒక పార్టీ కార్యక్రమంలో బిర్యానీ పంపిణీ చేశారు. అది తిన్న తర్వాత సుమారు 40 మంది పిల్లలతో సహా వంద మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అంద�
AP News | గంజాయికి బానిసైన ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి.. ఆమెపై భర్తతో అత్యాచారం చేయించింది. అదంతా దగ్గరుండి వీడియో తీసి ఆ తర్వాత బ్లాక్మెయిల్కు తెగబడింది. ఏపీలోని తిర�
Hair Pin in Biryani | మణికొండలోని మెహ్ఫిల్ రెస్టారెంట్ నుంచి ఓ కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇక డెలివరీ అయిన తర్వాత తిందామని ఆ బిర్యానీ ప్యాక్ను ఓపెన్ చేసి ప్లేట్లో ఉంచగా, హెయిర్ పిన్ ప్రత్య�
ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో ‘రాష్ట్ర ప్రభు త్వం - కమిషనర్ ఫుడ్ సేఫ్టీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత�
బిర్యానీ సెంటర్లో రూపాయి విషయమై ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్లోని 18వ డివిజన్ నర్సంపేట్ రోడ్డు నుంచి ఏనుమాములకు వచ్చే వంద ఫీట్ల రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగ�
ఒక్క రూపాయి పెట్టిన చిచ్చుకు నిండు ప్రాణం బలైంది. స్నేహితుల మధ్య సరదాగా మొదలైన వివాదం కాస్త ముదరడంతో ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లింది. వరంగల్లోని గాంధీనగర్లో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంద�
Kerala Woman | కేరళలో ఘోరం జరిగింది. ఇష్టంగా తిన్న బిర్యానీ ఓ మహిళ ప్రాణాలు తీసింది. త్రిసూర్ జిల్లాలోని పెరింజనం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రెస్టారెంట్లో బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనిం
Telangana | పెళ్లి రోజు కదా అని హోటల్కు వెళ్లి బిర్యాని తినడమే ఆ కుటుంబం చేసిన పాపమైంది. సరదాగా మండి బిర్యాని తింటే.. హోటల్లో సరైన నాణ్యత ప్రమాణాలు వాడకపోవడం వల్ల కాస్త ఫుడ్ పాయిజనింగ్కు దారి తీసింది. ఒకరి తర�