కేరళలో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ తిని ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. కాసరగోడ్ (Kasaragod) సమీపంలోని పెరుంబల (Perumbala) ప్రాంతానికి చెందిన 20 ఏండ్ల యువతి అంజూ శ్రీపార్వతి.. డిసెంబర్ 31వ తేదీన రొ�
KTR meets Satya Nadella మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. ఇద్దరు హైదరాబాదీలు కలవడం శుభదినం అవుతుందని మంత్రి కే
‘బిర్యానీని సౌత్ ఇండియా టిఫిన్ అనొద్దు. అలా అని హైదరాబాదీనైన నన్ను అవమానించొద్ద’ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పూణె వాసి తేజస్ 2022లో ‘జొమాటో’ యాప్ ద్వారా రూ.28 లక్షల విలువ చేసే ఫుడ్ను ఆర్డర్ చేసుకున్నాడట. ఈ విషయాన్ని జొమాటో ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘ఇది ట్విట్టర్ ధర కంటే కేవలం రూ.36,42,17,44,48,38 తక్కువ’ అంటూ
అత్యధిక ఆర్డర్లు ఇచ్చి టాప్ కస్టమర్గా నిలిచాడు. ఢిల్లీకి చెందిన అంకుర్ ఆహార ప్రియుడు. అతను ఈ ఏడాది జొమాటో యాప్ ద్వారా 3,330 ఆర్డర్లు చేశాడట. అంటే అతడు రోజుకు సగటున 9 ఆర్డర్లు ఇచ్చినట్టు. దీంతో ‘ది నేషన్స్
Swiggy | బిర్యానీ అంటే ఇష్టపడని వారెవరైనా ఉంటారా? అంటే ఉండనే ఉండరు. బిర్యానీ వాసనకే కడుపు నిండిపోతోంది. మరి అంతటి రుచికరమైన బిర్యానీని భారతీయులు ఈ ఏడాది భారీ స్థాయిలో ఆరగించేశారు.
Matka Bowl | మట్టిపాత్రల్లో వంట పూర్వం నుంచీ వస్తున్న సంప్రదాయమే. ఇప్పటికీ పల్లెల్లో మట్టిపాత్రలు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా మట్టిపాత్రల వాడకం మరోసారి పుంజుకుంది. మట్టికుండల్లో నింపిన నీళ్లు, మట్టిపాత్రల్లో వ
కోల్కతా : సింగిల్ బిర్యానీ అయితే రూ. వంద నుంచి రూ. 150 ఉండొచ్చు. ఫ్యామిలీ ప్యాక్ అయితే రూ. 500 వరకు ఉండొచ్చు. కానీ ఓ వ్యక్తి భుజించిన బిర్యానీకి మాత్రం రూ. 3 లక్షలట. సదరు వ్యక్తి ఆ బిల్లును ఓ ప్రభుత్వ ఆస�