ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో ‘రాష్ట్ర ప్రభు త్వం - కమిషనర్ ఫుడ్ సేఫ్టీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత�
బిర్యానీ సెంటర్లో రూపాయి విషయమై ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్లోని 18వ డివిజన్ నర్సంపేట్ రోడ్డు నుంచి ఏనుమాములకు వచ్చే వంద ఫీట్ల రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగ�
ఒక్క రూపాయి పెట్టిన చిచ్చుకు నిండు ప్రాణం బలైంది. స్నేహితుల మధ్య సరదాగా మొదలైన వివాదం కాస్త ముదరడంతో ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లింది. వరంగల్లోని గాంధీనగర్లో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంద�
Kerala Woman | కేరళలో ఘోరం జరిగింది. ఇష్టంగా తిన్న బిర్యానీ ఓ మహిళ ప్రాణాలు తీసింది. త్రిసూర్ జిల్లాలోని పెరింజనం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రెస్టారెంట్లో బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనిం
Telangana | పెళ్లి రోజు కదా అని హోటల్కు వెళ్లి బిర్యాని తినడమే ఆ కుటుంబం చేసిన పాపమైంది. సరదాగా మండి బిర్యాని తింటే.. హోటల్లో సరైన నాణ్యత ప్రమాణాలు వాడకపోవడం వల్ల కాస్త ఫుడ్ పాయిజనింగ్కు దారి తీసింది. ఒకరి తర�
కొత్త సంవత్సరం వేడుకల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. మరో పక్క సైబరాబాద్లో మద్యం మత్తులో ఒక కానిస్టేబుల్ బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదం చేసి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు.
Unlimited Biryani | హైదరాబాద్లో కేవలం రూ.99కే చాలా టేస్టీగా ఉండే అన్లిమిటెడ్ (Unlimitet Biryani) బిర్యానీ దొరుకుతోంది. వేస్ట్ చేస్తే మాత్రం భారీ జరిమానా విధిస్తున్నారు.
Biryani | వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా భారతీయుల్లో అత్యధికులు బిర్యానీకే ఓటేశారు. ఈ ఏడాది పొడవునా ఫుడ్ డెలివరీ యాప్ సంస్థలకు వచ్చిన ఫుడ్ ఆర్డర్లలో ప్రతి ఆరో బిర్యానీ ఆర్డర్ హైదరాబాదీల నుంచే వచ్చాయి.
Health Tips | నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఒంట్లో వేడిని తగ్గించడానికి, డీహైడ్రేషన్కు గురైన శరీరాన్ని వెంటనే హైడ్రేట్ చేయడానికి నిమ్మరసాన్ని వినియోగిస్తుంటారు. పరగడుపునే నిమ్మరసంతో షర్బత్ చేసుకుని తా�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది. బిర్యానీకి (Biryani) పైసలు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ కుర్రాడు పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతనిపై డ్యాన్స్ చేశాడు.
సింగపూర్లో నిర్వహించిన హాకర్ ఆహార పోటీలో బిర్యానీతో పాటు ఇండియన్ రోజక్గా పిలిచే వెజ్-మీట్ అనే భారత వంటకం మొదటి 12 స్థానాలలో నిలిచి విజేతలుగా నిలిచాయి.