రైతులకు ఒక వేదిక ఉండాలన్న సదుద్దేశంతో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలు నిర్మిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యం చూపుతున్నది. నిర్వహణకు బిల్లులు చెల్లించకపోవడంతో అలస�
Livestock Shed | ఉపాధిహామీ పథకంలో పశువుల షెడ్ల నిర్మాణానికి చిన్న, సన్న కారు రైతులకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. పశువుల పాక సామర్థ్యాన్ని బట్టి ఒక్కో యూనిట్కు రూ.80 వేల వరకు బిల్లు రావాల్సి ఉ�
చేసిన పనులకు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించాలన్న గత ఉత్తర్వులను అమలు చేసేందుకు మరో అవకాశం ఇస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ దేవరాజ్, సీఈవో సునీల్ బోస్ కాంటేలకు హైకో�
కొంతకాలంగా హెచ్టీ కనెక్షన్లకు బిల్లులు కట్టకుండా వాటిని వదిలేసి కొత్తకనెక్షన్లు తీసుకున్న బకాయిదారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు వారి ప్రాంగణాల వద్ద బకాయిల నోటీసు బోర్డులు టీఎస్ఎస్పీడీసీఎల్ సిబ�
Madhya Pradesh Scam | ప్రభుత్వ స్కూల్స్కు పెయింట్ వేయకుండానే ఆ పేరుతో లక్షల్లో నకిలీ బిల్లులు సృష్టించారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారు. ఎలాంటి తనిఖీ లేకుండా అధికారుల ఆమోదం పొందిన ఈ బిల్లుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల
సర్పంచ్గా తన పదవి సమయంలో అప్పులు చేసి గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు చేసిన పనుల బిల్లులు రాక ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బీబీరాజుపల్లి
‘నేను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దగ్గర పని చేస్తున్నా.. నాతో పెట్టుకుంటే టార్చర్ తప్పదు. నీకు ప్రాణం ముఖ్యమా, బిల్లు ముఖ్యమా?.. నాతో పెట్టుకుంటే అంతు చూస్తా..’ అంటూ ఓ యువకుడు విద్యుత్తు సిబ్బందిని
రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన నిధులు, హకుల కోసం ప్రభుత్వానికి వినతిపత్రం అందించేందుకు మంగళవారం చేపట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ వెళ్లకుండా జిల్లాల్లో ఎక్కడికక
‘కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అన్న చందంగా మారింది ఇందిరమ్మ లబ్ధిదారుల పరిస్థితి. నిబంధనలు డబ్బల మంజూరుకు అడ్డంకిగా మారాయి. అధికారులు అవగాహన కల్పించడంలో లోపమో, లబ్ధిదారులకు తెలియక జరగ�
జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ మాయజాలం వెలుగులోకి వచ్చింది. చేయని పనులకు చేసినట్లుగా బిల్లులు పెట్టి ఖజానాను గండి కొట్టారు ఇంజినీర్లు. దాదాపు తొమ్మిండేండ్ల కిందట బిల్లులు సైతం ఫైనాన్స్ విభాగానికి వస్తు�
ఈ నెల 12న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు గురువారం ముగిశాయి. మొత్తం 11 రోజుల్లో.. 97.32 గంటలపాటు సమావేశాలు కొనసాగాయని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు.
రాష్ట్రంలోని అన్నిగ్రామాల్లో పల్లెప్రగతి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, కనీసం మురుగుకాల్వల్లో చెత్త సేకరణ పనులు కూడా సరిగా సాగడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విమర్శించారు. బుధవారం శాసనమండలిలో మున్సిప
పరిగి మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన ఐదు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను ఎవరు ఇస్తారో తెలుపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నదని మాజీ సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. ఐదేండ్లపాటు గ్రామపంచాయత