పార్లమెంటులో బిల్లులపై అర్థవంతమైన చర్చలు తీరని కలగానే కనిపిస్తున్నది. 17వ లోక్సభలో ఇప్పటివరకు ఆమోదం పొందిన మొత్తం బిల్లులలో సగానికిపైగా బిల్లులపై రెండు గంటల కన్నా తక్కువ వ్యవధిలోనే తూతూ మంత్రంగా చర్చ �
జమ్మూకశ్మీర్పై లోక్సభ బుధవారం రెండు కీలక బిల్లులను ఆమోదించింది. అందులో మొదటిది జమ్మూ, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, రెండోది జమ్మూ, కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు. జమ్మూ, కశ్మీర్ ప్రాంతా�
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు అటు ఆమోదం తెలుపుకుండా, ఇటు పునఃపరిశీలన కోసం అసెంబ్లీకి పంపకుండా ఏండ్లుగా పెండింగ్లో పెట్టిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్పై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చే�
Special assembly session | చాలా కాలంగా పెండింగ్లో ఉంచిన పది బిల్లులను తమిళనాడు గవర్నర్ తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం (Special assembly session) నిర్వహించాలని సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ తమిళసై వింత వైఖరి అవలంబిస్తున్నారు. కోర్టు కేసు విచారణకు వచ్చిన సమయంలో మాత్రమే బిల్లులపై హడావుడిగా నిర్ణయం తీసుకొంటున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కేసు �
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో అసెంబ్లీలు చేసిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వైఖరిపై వివాదం కొత్త మలుపు తీసుకొన్నది. గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించాలని కేంద్ర
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం
ఉపాధిహామీ పథకంలో భాగంగా ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో కాండ్లీ-మోహద ప్రధాన రహదారికి నిర్మించిన గ్రావెల్ రోడ్డుకు బిల్లులు విషయంలో సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నారని కాండ్లీ గ్రామస్తులు ఆందోళన చేశారు
కొట్టేసిన ప్రొవిజన్లతో మళ్లీ బిల్లు తేవడమా? పార్లమెంటులో చర్చ లేకుండా ట్రిబ్యునళ్ల బిల్లును ఆమోదించడం తీవ్రమైన అంశం కేంద్రాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ట్రిబ్యునళ్లకు నియామకాలు 10 రోజుల్లో చేపట్టా�