పరిగి మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన ఐదు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను ఎవరు ఇస్తారో తెలుపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నదని మాజీ సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. ఐదేండ్లపాటు గ్రామపంచాయత
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు కేసీఆర్ ఉచితంగా తాగునీళ్లు అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మాత్రం వారికి వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. గృహజ్యోతికి అర్హులైనా.. నెలనెలా కరెంటు చార
హామీలు కొండత.. అమలు గోరంత అన్న చందంగా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పరిస్థితి. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు పథకం అందులో ఓ భాగం.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో మాజీ సర్పంచులు సతమతమవుతున్నారు. ఏడాది కాలంగా బిల్లులు చెల్లించక పోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే డబ�
అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ మాజీ సర్పంచ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెల�
విజయ డెయిరీకి పాలను విక్రయిస్తున్న రైతులు తమకు రెండున్నర నెలలుగా బిల్లులు రావడం లేదంటూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో పాలను పారపోసి నిరసన చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయ డెయిరీ ఆధ్వర్యం
మూడు నెలలుగా విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రాల్లో పాడి రైతులకు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పాడి రైతులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఓవైపు రాష్ట్ర ఆదాయం పడిపోతుండ టం.. మరోవైపు ఎన్ని అప్పులు తెచ్చినా ఇచ్చి న హామీలు నెరవేరే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అ ధికారుల మధ్య సమన్వయం లేకపో
పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎదుట శానిటేషన్ సిబ్బంది విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు.
రాష్ట్రంలో సర్కారు వైద్యాన్ని పాలకులు గాలికొదిలేశారు. ప్రభుత్వ దవాఖానల్లో మందుల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా సరైన మందులు దొరక్క, ప్రైవేటుగా కొనలేక రోగులు సతమతం అవుతున్నారు. ఔషధాల పంపిణీద
వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమపై ఆధారపడి మండలంలో ఎంతో మంది పాడి రైతులు జీవనోపాధి పొందుతున్నారు. వ్యవసాయంలో వచ్చే రాబడిపై నమ్మకం లేక రైతులు పాడిని నమ్ముకొని పశుపోషణను అభివృద్ధి చేసుకున్నారు.
Grama panchayats | రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ, మండలి బిల్లును ఆమోద�
గ్రామాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్ది పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి పథకాన్ని ప్రవేశపెట్టింది. పారిశుధ్యం నుంచి వైకుంఠధామాల వరకు అన్ని సౌకర్యాలు కల్పించే�