US Senate: ఉక్రెయిన్కు 95.3 బిలియన్ల డాలర్ల ప్యాకేజీని అందించేందుకు అమెరికా సేనేట్ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్తో పాటు ఇజ్రాయిల్, తైవాన్కు కూడా ఆర్థిక సాయాన్ని అందించనున్నది.
దేశీయ గేమింగ్ రంగం దూసుకుపోతున్నది. 2028 నాటికి దేశీయ గేమింగ్ రంగ సంస్థల ఆదాయం రెండింతలు పెరిగి 6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సర్వే అంచనావేస్తున్నది.
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంతర్జాతీయ మార్కెట్లోనూ సత్తాచాటుతున్నది. ప్రపంచంలో బలమైన బీమా రంగ సంస్థల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.
వరుసగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. ఫిబ్రవరి 23తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.975 బిలియన్ డాలర్లు పెరిగి 619.072 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వు బ్యాంక్ శుక్ర�
గౌతమ్ అదానీ.. శనివారం ఉబర్ సీఈవో దారా ఖోస్రోవ్షాహితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత పర్యటనలో ఉన్న ఆయనను అదానీ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
దేశీయ మార్కెట్లో విలీన-కొనుగోళ్ల లావాదేవీల (మెర్జర్ అండ్ అక్విజిషన్స్ లేదా ఎంఅండ్ఏ డీల్స్) విలువ గత ఏడాది పెద్ద ఎత్తున పడిపోయింది. 2022తో పోల్చితే 2023లో సగానికిపైగా తగ్గిపోవడం గమనార్హం.
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) తిరిగి పెరిగాయి. ఈ నెల 12తో ముగిసిన వారంలో ఇవి 1.63 బిలియన్ డాలర్ల మేర పెరిగి 618.94 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవారం తెలిపింది.
దేశం వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్తావాల్ చెప్పారు. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లుగా ఉన్న వ్యవసాయ ఎగుమతులు 2030వ సంవత్సరానికల్లా 100 �
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మళ్లీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన హిండెన్బర్గ్ రిపోర్టుతో ఆవిరైపోయిన అదానీ సంపద.. తిరిగి పుంజుకున్నది.
విదేశీ మారకం నిల్వలు మరింత పెరిగాయి. డిసెంబర్ 29తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.759 బిలియన్ డాలర్లు పెరిగి 623.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
వరుస ర్యాలీలతో అదరగొడుతున్న భారత్ ప్రధాన స్టాక్ మార్కెట్ శుక్రవారం రికార్డులతో హోరెత్తించింది. రెండు ప్రధాన సూచీలతో పాటు పలు హెవీవెయిట్ షేర్లు చరిత్రాత్మక రికార్డుస్థాయిలకు చేరాయి.
దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో గత నెలకుగాను ఎగుమతులు 2.83 శాతం తగ్గి 33.90 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
ఫారెక్స్ రిజర్వులు భారీగా పుంజుకున్నాయి. ఈ నెల 8తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 2.816 బిలియన్ డాలర్లు పెరిగి 606.859 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
దేశంలో విదేశీ మారకపు నిల్వలు మరింతగా పడిపోయాయి. ఈ నెల 22తో ముగిసిన వారంలో మరో 2.335 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో 590.702 బిలియన్ డాలర్లకు దిగజారాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది.
భారత్ ఎగుమతులు వరుసగా ఏడవ నెలలోనూ క్షీణబాటలోనే కొనసాగాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో 6.86 శాతం తగ్గుదలతో 34.48 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. విదేశాల్లో పెట్రోలియం, జెమ్స్, జ్యువెలరీ తదితర కీలక ఉత్పత్తులకు డిమాండ్�