Mukesh Ambani | దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. దేశీయ శ్రీమంతుల జాబితాలో ముకేశ్ అంబానీ తన తొలిస్థానాన్ని పదిలం చేసుకున్నారు. 2025కిగాను ఫోర్బ్స్ మాగ్యజైన్ విడుదల చేసిన జాబితాలో 95.4 బిలియన్ డాల�
విదేశీ నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. గత నెల చివరినాటికి భారత్లో విదేశీ మారకం నిల్వలు 4.112 బిలియన్ డాలర్లు తరిగిపోయి 640.279 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్�
విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. ఈ నెల 15తో ముగిసిన వారాంతానికిగాను మారకం నిల్వలు 17.76 బిలియన్ డాలర్లు తరిగిపోయి 657.892 బిలియన్ డాలర్లకు తగ్గాయని రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
భూతాప సమస్యను పరిష్కరించేందుకు గానూ కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ అనుకూల ఇంధనం వైపు మళ్లడం కోసం అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు సంపన్న దేశాలు ఏటా 100 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ఇచ్చేలా 2009లో ఒప్పంద�
భారత్కు అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తూత్పత్తుల్లో చైనాయే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో చైనా నుంచి భారత్కు జరిగిన దిగుమతుల విలువ ఏకంగ�
US Senate: ఉక్రెయిన్కు 95.3 బిలియన్ల డాలర్ల ప్యాకేజీని అందించేందుకు అమెరికా సేనేట్ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్తో పాటు ఇజ్రాయిల్, తైవాన్కు కూడా ఆర్థిక సాయాన్ని అందించనున్నది.
దేశీయ గేమింగ్ రంగం దూసుకుపోతున్నది. 2028 నాటికి దేశీయ గేమింగ్ రంగ సంస్థల ఆదాయం రెండింతలు పెరిగి 6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సర్వే అంచనావేస్తున్నది.
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంతర్జాతీయ మార్కెట్లోనూ సత్తాచాటుతున్నది. ప్రపంచంలో బలమైన బీమా రంగ సంస్థల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.
వరుసగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. ఫిబ్రవరి 23తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.975 బిలియన్ డాలర్లు పెరిగి 619.072 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వు బ్యాంక్ శుక్ర�
గౌతమ్ అదానీ.. శనివారం ఉబర్ సీఈవో దారా ఖోస్రోవ్షాహితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత పర్యటనలో ఉన్న ఆయనను అదానీ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
దేశీయ మార్కెట్లో విలీన-కొనుగోళ్ల లావాదేవీల (మెర్జర్ అండ్ అక్విజిషన్స్ లేదా ఎంఅండ్ఏ డీల్స్) విలువ గత ఏడాది పెద్ద ఎత్తున పడిపోయింది. 2022తో పోల్చితే 2023లో సగానికిపైగా తగ్గిపోవడం గమనార్హం.
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) తిరిగి పెరిగాయి. ఈ నెల 12తో ముగిసిన వారంలో ఇవి 1.63 బిలియన్ డాలర్ల మేర పెరిగి 618.94 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవారం తెలిపింది.
దేశం వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్తావాల్ చెప్పారు. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లుగా ఉన్న వ్యవసాయ ఎగుమతులు 2030వ సంవత్సరానికల్లా 100 �
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మళ్లీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన హిండెన్బర్గ్ రిపోర్టుతో ఆవిరైపోయిన అదానీ సంపద.. తిరిగి పుంజుకున్నది.